+91 95819 05907

కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి వేడుకలు

*CPI (ML) 55 ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామంలో పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మల్కం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ మాట్లాడుతూ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త, రష్యన్ దేశానికి మొదటి కమ్యూనిస్టు అధినేత
చరిత్ర గతిని మార్చి,శ్రమజీవుల రాజ్యం సోషలిజం స్థాపనకై తన జీవితాంతం కృషి చేసిన లెనిన్ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అణగారిన ప్రజలు పోరాటాలలో ముందుండాలని జాటోత్ కృష్ణ పిలుపునిచ్చారు. భారతదేశంలో రివిజనిస్టు, నయా రివిజనిస్టు విధానాలకు వ్యతిరేకంగా విప్లవ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1969 ఏప్రిల్ 22 న లెనిన్ పుట్టినరోజున సిపిఐ ఎంఎల్ పార్టీని దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మార్క్సిజం లేనినిజం మావో ఆలోచన విధానంతో, నూతన ప్రజాస్వామ్యక విప్లవ విజయవంత లక్ష్యంగా,దోపిడికి గురవుతున్న పీడిత వర్గాలు తమ పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు.
నేడు దేశంలో మోడీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రాహ్మణ మనువాదంతో అనగారిన వర్గాలపై దాడులు చేస్తూ దుర్మార్గ కరమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ విధానాలు ఉన్నాయని అన్నారు. అదాని అంబానీలకు కొమ్ము కాస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని,
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల నాయకులు మల్కం వెంకటేశ్వర్లు , నరసింహారావు,తాటి రోహిణి, తెళ్ళం పాపారావు, దొడ్డ ఉదయ్ కుమార్, కోరంపల్లి రమణ, వర్ష సావిత్రి, వరుస సైదా, ఊకే నరసమ్మ, ముక్తి లక్ష్మి, వరుస రామకృష్ణ, దొడ్డ వెన్నెల,ఎట్టి సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !