+91 95819 05907

కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి వేడుకలు

*CPI (ML) 55 ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామంలో పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మల్కం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ మాట్లాడుతూ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త, రష్యన్ దేశానికి మొదటి కమ్యూనిస్టు అధినేత
చరిత్ర గతిని మార్చి,శ్రమజీవుల రాజ్యం సోషలిజం స్థాపనకై తన జీవితాంతం కృషి చేసిన లెనిన్ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అణగారిన ప్రజలు పోరాటాలలో ముందుండాలని జాటోత్ కృష్ణ పిలుపునిచ్చారు. భారతదేశంలో రివిజనిస్టు, నయా రివిజనిస్టు విధానాలకు వ్యతిరేకంగా విప్లవ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1969 ఏప్రిల్ 22 న లెనిన్ పుట్టినరోజున సిపిఐ ఎంఎల్ పార్టీని దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మార్క్సిజం లేనినిజం మావో ఆలోచన విధానంతో, నూతన ప్రజాస్వామ్యక విప్లవ విజయవంత లక్ష్యంగా,దోపిడికి గురవుతున్న పీడిత వర్గాలు తమ పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు.
నేడు దేశంలో మోడీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రాహ్మణ మనువాదంతో అనగారిన వర్గాలపై దాడులు చేస్తూ దుర్మార్గ కరమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ విధానాలు ఉన్నాయని అన్నారు. అదాని అంబానీలకు కొమ్ము కాస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని,
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల నాయకులు మల్కం వెంకటేశ్వర్లు , నరసింహారావు,తాటి రోహిణి, తెళ్ళం పాపారావు, దొడ్డ ఉదయ్ కుమార్, కోరంపల్లి రమణ, వర్ష సావిత్రి, వరుస సైదా, ఊకే నరసమ్మ, ముక్తి లక్ష్మి, వరుస రామకృష్ణ, దొడ్డ వెన్నెల,ఎట్టి సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !