+91 95819 05907

ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజా గొంతునై పోరాడుత

— ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగులు
— పట్టభద్రులకు ఉపాధి కల్పనకై నిరంతరం కృషి చేస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి
— వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో బరిలో ★సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ప్రకటించారు. గత 14-03-2021 లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో 73 మంది పోటీ చేయగా, అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 8 స్థానంలో నిలిచిన తనకు ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు కోసం కొట్లాడి తెంచుకున్న తెలంగాణ లో ఈరోజు వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయలేదన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్లు లక్షల సంఖ్యలో డిగ్రీ చదువుకొని సరైన ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో కార్పోరేట్ విద్యాసంస్థల అదినేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్ర ఎన్నికల్లో గెలిపిస్తే పట్టభద్రుల తరపున ప్రశ్నించింది ఏమీ లేదన్నారు. కార్పోరేట్ సంస్థలు అధినేతలు వారి సంస్థల ఆస్తులు కాపాడడం కోసం పనిచేసారె తప్ప నిరుద్యోగుల తరఫున శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా ఆలోచించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు మీయొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే శాసనమండలిలో నిరుద్యోగుల తరఫున కొట్లాడడానికి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించడానికి, నిధులు నియమకాల కోసం నిరంతరం కృషి చేస్తానని, నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరి తరపున నిరుద్యోగుల గొంతు శాసనమండలిలో వినిపిస్తానని స్పష్టం చేసారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !