+91 95819 05907

ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజా గొంతునై పోరాడుత

— ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగులు
— పట్టభద్రులకు ఉపాధి కల్పనకై నిరంతరం కృషి చేస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి
— వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో బరిలో ★సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ప్రకటించారు. గత 14-03-2021 లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల్లో 73 మంది పోటీ చేయగా, అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 8 స్థానంలో నిలిచిన తనకు ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు కోసం కొట్లాడి తెంచుకున్న తెలంగాణ లో ఈరోజు వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయలేదన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్లు లక్షల సంఖ్యలో డిగ్రీ చదువుకొని సరైన ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో కార్పోరేట్ విద్యాసంస్థల అదినేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్ర ఎన్నికల్లో గెలిపిస్తే పట్టభద్రుల తరపున ప్రశ్నించింది ఏమీ లేదన్నారు. కార్పోరేట్ సంస్థలు అధినేతలు వారి సంస్థల ఆస్తులు కాపాడడం కోసం పనిచేసారె తప్ప నిరుద్యోగుల తరఫున శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా ఆలోచించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు మీయొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే శాసనమండలిలో నిరుద్యోగుల తరఫున కొట్లాడడానికి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించడానికి, నిధులు నియమకాల కోసం నిరంతరం కృషి చేస్తానని, నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరి తరపున నిరుద్యోగుల గొంతు శాసనమండలిలో వినిపిస్తానని స్పష్టం చేసారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !