+91 95819 05907

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని హృదయంలో భద్రపరచుకున్న వ్యక్తి కెసిఆర్

మాజీ సీఎం KCR ని మర్యాద పూర్వకంగా కలిసిన కూనవరం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ
★ సోషల్ మీడియాలో దొర దొర అంటూ అసత్య ప్రచారం చేశారు
★ కెసిఆర్ సార్ మృదుస్వభావి
★ KCR ని కలవడం మా పూర్వజన్మ సుకృతం
★ ఈ అవకాశం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు
★నేటి గద్ధర్ న్యూస్ తో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు, కూనవరం మాజీ ఎంపీటీసీ ఏనిక ప్రసాద్ ,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ

నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ మహాత్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు శ్రామికుని వలె నిరంతరం కష్టపడిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,BRS పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని తన గుండెలో భద్రపరచుకున్న గొప్ప వ్యక్తి కేసిఆర్ ను బుధవారం కొత్తగూడెంలో మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఏనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ లు కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు నేటి గద్దర్ న్యూస్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ఇంచు అభివృద్ధి చెందాలని తపన, సాధించిన ఫలాలు తెలంగాణ ప్రజలకి దక్కాలని ఆకాంక్ష కెసిఆర్ లో స్పష్టంగా దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం పని కట్టుకొని స్వార్థపూరితంగా దొర అని … కెసిఆర్ దొరల పాలన చేస్తున్నాడని విష ప్రచారం చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తప్పు దోవ పట్టించారని ఆవేదన వెలుబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మృదుస్వభావి అని ఈ అంశాన్ని దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం దూరం చేసుకుని కొన్ని నెలలకే కష్టాల పాలయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రతిక్షణం కెసిఆర్ సార్ తెలంగాణ అభివృద్ధి కొరకే తపిస్తున్నారని వారు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు కృషి చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. తెలంగాణ మహాత్మ కేసిఆర్ ని కలిసే భాగ్యం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !