+91 95819 05907

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని హృదయంలో భద్రపరచుకున్న వ్యక్తి కెసిఆర్

మాజీ సీఎం KCR ని మర్యాద పూర్వకంగా కలిసిన కూనవరం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ
★ సోషల్ మీడియాలో దొర దొర అంటూ అసత్య ప్రచారం చేశారు
★ కెసిఆర్ సార్ మృదుస్వభావి
★ KCR ని కలవడం మా పూర్వజన్మ సుకృతం
★ ఈ అవకాశం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు
★నేటి గద్ధర్ న్యూస్ తో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు, కూనవరం మాజీ ఎంపీటీసీ ఏనిక ప్రసాద్ ,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ

నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ మహాత్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు శ్రామికుని వలె నిరంతరం కష్టపడిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,BRS పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని తన గుండెలో భద్రపరచుకున్న గొప్ప వ్యక్తి కేసిఆర్ ను బుధవారం కొత్తగూడెంలో మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఏనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ లు కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు నేటి గద్దర్ న్యూస్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ఇంచు అభివృద్ధి చెందాలని తపన, సాధించిన ఫలాలు తెలంగాణ ప్రజలకి దక్కాలని ఆకాంక్ష కెసిఆర్ లో స్పష్టంగా దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం పని కట్టుకొని స్వార్థపూరితంగా దొర అని … కెసిఆర్ దొరల పాలన చేస్తున్నాడని విష ప్రచారం చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తప్పు దోవ పట్టించారని ఆవేదన వెలుబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మృదుస్వభావి అని ఈ అంశాన్ని దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం దూరం చేసుకుని కొన్ని నెలలకే కష్టాల పాలయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రతిక్షణం కెసిఆర్ సార్ తెలంగాణ అభివృద్ధి కొరకే తపిస్తున్నారని వారు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు కృషి చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. తెలంగాణ మహాత్మ కేసిఆర్ ని కలిసే భాగ్యం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !