+91 95819 05907

పంచాయతీరాజ్ AE మీరు మరరా? ఆ సార్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు

తాగునీటి సమస్య లేకుండా చూడండి.
*సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి*
*మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రేగా కాళిక*
*పంచాయతీరాజ్ ఏ ఈ వెంకటేశ్వర్లు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ,ఎంపీడిఓ,తహశీల్దారు*
నేటి గద్దర్ కరకగూడెం: తాగునీటి సమస్య లేకుండా చూడాలని,ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక అన్నారు.గురువారం కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యకలాపాలను సభ్యులకు వివరించారు, పంచాయతీరాజ్ ఏ ఈ తమ పరిధిలో జరుగుతున్న సీసి రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులను వివరిస్తూ ఉండగా, నాణ్యతగా నిర్మాణాలు జరగడంలేదని ఎంపీపీ రేగా కాళిక ఆగ్రహం వ్యక్తం చేశారు, గ్రామాలలో అంతర్గత నిర్మాణాలు జరిగేటప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలని లేని పక్షంలో గుత్తేదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని ఆమె అన్నారు. నాణ్యతగా లేదని మీరు ఎలా చెప్తారు క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెప్తారని ఏ ఈ వెంకటేశ్వర్లు చెప్పడంతో ఎంపీడీవో తాసిల్దార్ ఎంపీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.రోజురోజుకు ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడంతో గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వెంకటేశ్వర్లు,తహసిల్దార్, నాగ ప్రసాద్,మిషన్ భగీరథ డీఈ,వైస్ ఎంపీపీ శైలజ, ఎంపీటీసీ, మునీంద్ర,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !