+91 95819 05907

రేవంతుని ఆ మాటలు ప్రజలు విశ్వసిస్తారా?

★ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకు రాగలుగుతుందా?!
★రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అంత సులభమా?
★సీఎం రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరిగిన భవిష్యత్తులో కష్టాలు తప్ప వేమో?

★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్
★కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ
నేటి గద్ధర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:డీప్ ఫేక్ వీడియో తో దేశ వ్యాప్తంగా చర్చలు నిలిచారు. ఎంతలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అని అనే స్థాయికి వీడియో వైరల్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి Aicc లో టెన్ గ్రేట్ పాయింట్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు.వివరాలు …. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్స్ చేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్ప ది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని CM రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశాలలో ఘాటుగా ఆరోపించారు. ప్రజల్లోకి సైతం ఈ మాటలు అంతే వేగంగా చేరాయి. సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు.★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బిజెపి నాయకులు సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి మాటలు గ్రామాలకు చేరిన వాటిని విద్యావంతులు, ఓటర్లు ఎంతవరకు విశ్వసిస్తారో వెయిట్ చేయాల్సిందే. భవిష్యత్తులో రేవంతునికి కష్టాలు తప్పవ అనే చర్చ సైతం జోరుగా జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !