+91 95819 05907

రేవంతుని ఆ మాటలు ప్రజలు విశ్వసిస్తారా?

★ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకు రాగలుగుతుందా?!
★రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అంత సులభమా?
★సీఎం రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరిగిన భవిష్యత్తులో కష్టాలు తప్ప వేమో?

★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్
★కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ
నేటి గద్ధర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:డీప్ ఫేక్ వీడియో తో దేశ వ్యాప్తంగా చర్చలు నిలిచారు. ఎంతలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అని అనే స్థాయికి వీడియో వైరల్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి Aicc లో టెన్ గ్రేట్ పాయింట్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు.వివరాలు …. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్స్ చేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్ప ది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని CM రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశాలలో ఘాటుగా ఆరోపించారు. ప్రజల్లోకి సైతం ఈ మాటలు అంతే వేగంగా చేరాయి. సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు.★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బిజెపి నాయకులు సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి మాటలు గ్రామాలకు చేరిన వాటిని విద్యావంతులు, ఓటర్లు ఎంతవరకు విశ్వసిస్తారో వెయిట్ చేయాల్సిందే. భవిష్యత్తులో రేవంతునికి కష్టాలు తప్పవ అనే చర్చ సైతం జోరుగా జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !