+91 95819 05907

రేవంతుని ఆ మాటలు ప్రజలు విశ్వసిస్తారా?

★ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకు రాగలుగుతుందా?!
★రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అంత సులభమా?
★సీఎం రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరిగిన భవిష్యత్తులో కష్టాలు తప్ప వేమో?

★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్
★కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ
నేటి గద్ధర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:డీప్ ఫేక్ వీడియో తో దేశ వ్యాప్తంగా చర్చలు నిలిచారు. ఎంతలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అని అనే స్థాయికి వీడియో వైరల్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి Aicc లో టెన్ గ్రేట్ పాయింట్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు.వివరాలు …. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్స్ చేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్ప ది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని CM రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశాలలో ఘాటుగా ఆరోపించారు. ప్రజల్లోకి సైతం ఈ మాటలు అంతే వేగంగా చేరాయి. సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు.★డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బిజెపి నాయకులు సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి మాటలు గ్రామాలకు చేరిన వాటిని విద్యావంతులు, ఓటర్లు ఎంతవరకు విశ్వసిస్తారో వెయిట్ చేయాల్సిందే. భవిష్యత్తులో రేవంతునికి కష్టాలు తప్పవ అనే చర్చ సైతం జోరుగా జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !