+91 95819 05907

BRS, CPI, BSP పార్టీల నుండి Congressపార్టీలోకి భారీ చేరికలు

నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి వైరా నియోజకవర్గం శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను అధిక మెజారిటీ తోటి గెలిపించినటువంటి కార్యకర్తలకు ప్రజలకు నేనెప్పటికీ రుణపడి ఉన్నానని నా తల తాకట్టు పెట్టైనా వారికోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని అన్నారు అదేవిధంగా ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి పోడు భూములకు బోరు సౌకర్యం కూడా కల్పిస్తానని అన్నారు.ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయినా రామసహాయం రఘురాం రెడ్డి నీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరేరు బిఆర్ఎస్ , సిపిఐ, బీఎస్పీ పార్టీల నుండి మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బోర్ర రాజశేఖర్ వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు నరసాపురం యువజన నాయకులు లేళ్ల గోపాలరెడ్డి జూలూరుపాడు మండల అన్ని గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు పెద్దలు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

*జూలూరుపాడు మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు*
మంద మోష్యా,దారెల్లి ఆనందరావు, నరసమ్మ, కాకటి వెంకటేష్, కాకటి మైసయ్య, మోదుగు గోవర్ధన్, సుదిమల్ల శంకర్, క0చపోగు కృష్ణ, కలికపోగు సాయికుమార్, గొల్లమంతల భరత్, గోలి కాటయ్య, మంద రాజశేఖర్(BSP), జీవి గోపయ్య (CPI),గుర్రం నరసింహారావు, తతారమడి కూడా సాగర్, గంటా రాములు, కాంపాటి కిషోర్, గోలి రవి, పోతురాజు వెంకటి, పోతురాజు జయౄమ్మ, మందా రాదా, పిడమర్తి రాజు, పోతురాజు నరేందర్, పోతురాజు పున్నయ్య, కత్తి వెంకన్న, రెడ్డపోగు నరఃఋసింహారావు, తంబర్ల రామారావుకు ఋ, నీలాల నరసింహారావు, దేవరకొండ రమేష్, దర్శనాల వెంకటేశ్వర్లు, కాశీమల కిరణ్ ,కాకటి రాజు, తంబర్ల బేబీ, తంబర్ల నరేష్, బానోత్ వెంకట్ రామ్ , హనుమ, మాలోత్ సక్రు, మాలోత్ కిషన్, జయరాం, దుంపు, లావుడియా బాబూలాల్, వినోద్ కుమార్ల ధరావత్ లచ్చిరాం, మాలోత్ సురేష్, భారత్ పరశురాం, బానోత్ మంగయ్య, జాటోత్ రఘురాం, జాటోత్ హతియా, ధరావత్ కోటి, చిన్న, యమునా, విజయ, కాంతి, రాజా, జ్యోతి, సునిత, భానోత్ సేవియా, భూక్య రవి, ధర్మసత్ వెంకట్ రామ్, ధరావత్ కీమా, బానోత్ మంగులాల్ , ధరావత్ శ్రీను, బోడ ప్రసాద్, మాలోత్ రవీందర్, గూగుల్ గోపాలస్వామి, గూగులోత్ నరసింహ, రవి, సీతారాములు, భూక్య కృష్ణ , బొగులోత్ రాందాస్, గూగుల్ రాంబాబు, రత్న, నరేష్, నరసింహ, శంకర్, రాహుల్, భారత్ కుమారి, జాముల, భూక్య శంకర్, రాజు, రవి, శ్రీను, రవిబాబు, జాటోత్ రమేష్, తేజావత్ బద్రు, భూక్య కమల, రవీందర్, సుక్య, కవిత, గోపుల, రత్నకుమార్, వీరన్న, శ్రీను,తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !