+91 95819 05907

CM రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన BJP నేతలు.

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో T. PCC అధ్యక్షులు,తెలంగాణ CM రేవంత్ రెడ్డి బిజెపి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బిజెపి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ G. ప్రేమేందర్ రెడ్డి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4 న భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
★ సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పైన చేసిన కామెంట్స్
★ నేను ముందు నుండే చెబుతున్న భారత రాజ్యాంగాన్ని మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లు అడుగుతుంది
★ నేను ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ కుమార్ రెడ్డిని, బండి సంజయ్ ని ఇక్కడ నుండి అడుగుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్యాంగం మారుస్తుందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు
★ దళితులకు, బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ , ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర కేంద్రంలో జరుగుతుంది
★ మీకు ఇచ్చే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి
★ మీరు బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి అని కేంద్ర ప్రభుత్వంపై ఇష్టారీ తిన రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు ,చట్టవిరుద్ధమైన మరియు రెచ్చగొట్టే ప్రకటనలు , నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పిటిషన్లో పేర్కొన్నారు. ఏది ఏమైనాప్పటికీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హాట్ గా సాగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !