+91 95819 05907

CM రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన BJP నేతలు.

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో T. PCC అధ్యక్షులు,తెలంగాణ CM రేవంత్ రెడ్డి బిజెపి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బిజెపి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ G. ప్రేమేందర్ రెడ్డి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4 న భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
★ సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పైన చేసిన కామెంట్స్
★ నేను ముందు నుండే చెబుతున్న భారత రాజ్యాంగాన్ని మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లు అడుగుతుంది
★ నేను ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ కుమార్ రెడ్డిని, బండి సంజయ్ ని ఇక్కడ నుండి అడుగుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్యాంగం మారుస్తుందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు
★ దళితులకు, బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ , ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర కేంద్రంలో జరుగుతుంది
★ మీకు ఇచ్చే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి
★ మీరు బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి అని కేంద్ర ప్రభుత్వంపై ఇష్టారీ తిన రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు ,చట్టవిరుద్ధమైన మరియు రెచ్చగొట్టే ప్రకటనలు , నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పిటిషన్లో పేర్కొన్నారు. ఏది ఏమైనాప్పటికీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హాట్ గా సాగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !