+91 95819 05907

ఈ నెల 9న Cpi (m) నేతృత్వంలో ఎన్నికల శంఖారావసభ

◆హాజరుకానున్న తుమ్మల, తమ్మినేని బలరాం నాయక్, పోతినేని

భద్రాచలం

ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కాంక్షిస్తూ సిపిఐఎం నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో భద్రాచలం పినపాక నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం నాడు చందర్రావు భవనలో జరిగిన పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని నివారించేందుకు బిజెపి పార్టీని ఓడించేందుకు ఇండియా బ్లాక్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం సిపిఐఎం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక భద్రాచలం నియోజకవర్గం పార్టీ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై కార్య చరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఈనెల 9న జరిగే విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినే సుదర్శన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిసిసి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య లు హాజరై ఐక్య కార్యచరణ రూపొందిస్తారని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐఎం కాంగ్రెస్ కలిసి ముందుకు వెళుతూ మౌబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు భీమవరపు వెంకటరెడ్డి ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ నాదెండ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండా రెపరెప.. కాంగ్రెస్ ‘గడీల’ పాలనకు కాలం చెల్లింది!

​బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం

Read More »

అశ్వారావుపేటలో గులాబీ దండు ‘గర్జన’.. 14వ వార్డులో భుక్య ఉదయజ్యోతి గెలుపే లక్ష్యం!

​అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More »

గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఓ ఎస్ డి, ఎన్,నరేందర్

** *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని

Read More »

సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

Read More »

 Don't Miss this News !