+91 95819 05907

ఈ నెల 9న Cpi (m) నేతృత్వంలో ఎన్నికల శంఖారావసభ

◆హాజరుకానున్న తుమ్మల, తమ్మినేని బలరాం నాయక్, పోతినేని

భద్రాచలం

ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కాంక్షిస్తూ సిపిఐఎం నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో భద్రాచలం పినపాక నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం నాడు చందర్రావు భవనలో జరిగిన పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని నివారించేందుకు బిజెపి పార్టీని ఓడించేందుకు ఇండియా బ్లాక్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం సిపిఐఎం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక భద్రాచలం నియోజకవర్గం పార్టీ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై కార్య చరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఈనెల 9న జరిగే విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినే సుదర్శన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిసిసి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య లు హాజరై ఐక్య కార్యచరణ రూపొందిస్తారని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐఎం కాంగ్రెస్ కలిసి ముందుకు వెళుతూ మౌబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు భీమవరపు వెంకటరెడ్డి ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ నాదెండ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !