+91 95819 05907

ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి రెండవ నామినేషన్ దాఖలు

సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కర్నె రవి రెండో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల డిగ్రీ,పీజీ ఉన్నత చదువులు చదువుకోని ఉద్యోగులు లేక నిరుద్యోగుల బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని కూలీ పనులకు వెళ్తున్నారని, గత పట్టభద్రుల MLC అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్పొరేట్ విద్యాసంస్థలు అదినేత నిరుద్యోగుల తరఫున గెలిచిన శాసనమండలిలో ఏ రోజు నిరుద్యోగుల తరఫున శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు నీ తిరిగి వివిధ శాఖల్లో తీసుకుని నిరుద్యోగుల పొట్టకొడుతున్న నోరు మూసుకుని కూర్చుంటే అడిగే వాళ్ళు ఎవరూ లేరని, నోటు తీసుకుని ఓటు వేసే పట్టభద్రులు ఇప్పుడు అయినా ఆలోచించండన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో 4,61,806 నాలుగు లక్షల ఆరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఆలోచన చేయండని, దేశంలో ఉపాధికి సంబంధించి చాలా విచిత్రమైన పరిస్థిత నెలకొంది ఆలోచించి నోటుకు ఆశపడి ఓటు వేయకండి అని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !