+91 95819 05907

ఆంధ్రా, తెలంగాణ లో చాప కింద నీరులా.. ఆ పార్టీ. ఎవరికి ఎఫెక్ట్ అయ్యేనో

★ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్న గోoడ్వానా దండకారణ్య పార్టీ

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(ఏజెన్సీ):
దేశంలో ఏజెన్సీ ప్రాంతాల రక్షణ, మనుగడ కొరకు సువిశాల దృక్పథం తో ఆవిర్భవించిన పార్టీ
గోoడ్వానా దండకారణ్య పార్టీ .ఈ పార్టీ కి ఓటు వేయడం ద్వారా..
మన ప్రాంతంలో.. మన పార్టీయే మనకు రక్షణ ఇస్తుందని , ఇండిపెండెంట్ అభ్యర్థులు పేరిట కొందరూ ఓట్లను చీల్చేయడమే ధ్యేయంగా, వ్యక్తిగత ప్రచారమే కోసమే పోటీ చేయుచున్నారనే విషయం ప్రస్ఫుటంగా అర్థం అవుతోందని వారు ఆరోపించారు. ముఖ్యంగా బినామీలకు ఓటు వేసి.. చేతులు కాల్చుకోకుండా.. జాతిని జాగృతం చేయడం, ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా ముందు వుంటామని..పార్టీ పేరు వింటేనే మన పుట్టు పూర్వోత్తరాలు గుర్తుకి తెస్తున్నాయని, షెడ్యూల్ ప్రాంతాలనూ రాష్ట్రాలుగా, జిల్లాలుగా, జోన్ లుగా విభజన చేస్తూ..
ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగులనూ జోన్లు, మల్టి జోనల్ పేరిట మైదాన ప్రాంతాలకు పంపిస్తున్నారనీ, అంతేకాకుండా ప్రమోషన్లలో ఇతరులనూ తీసుకువచ్చి అన్యాయం చేస్తున్నారని, ఇలాంటి అనేక సమస్యలకు.. పరిష్కార మార్గంగా ఏజెన్సీ ప్రాంతాలను ఒక యూనిట్ గా జొనల్ వ్యవస్థ ఉండేలా చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ఆస్థిత్వం, రక్షణకై, స్వయం పాలనే ధ్యేయంగా రెండు(మహబూబాబాద్, అదిలాబాద్) స్థానాలలో, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పోటీ చేస్తున్న గొండ్వానా దండకారణ్య పార్టీతోనే సాధ్యం అవుతుందని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు.. ఇంకా అనేక మంది.. మూర్ఖంగా భూర్జవ పార్టీలనూ, వాటికి భినామిలుగా పోటీ చేస్తున్న వారిని నమ్మి మోసపోతూన్నారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గల వనరుల దోపిడిని, అన్యాయాలనూ ప్రశ్నించే నాయకుడు గానీ, ఆదివాసుల అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయలేని స్థితిలో రాజకీయాలు తయారు అయ్యాయని, ప్రస్థుత తరానికి, అంతరించిపోతున్న ఆదివాసులకూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి ఒక సంజీవని అని, పార్టీని కాపాడుకుంటూషెడ్యూల్ ప్రాంతంలో గల ప్రతి ఒక్కరూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి తూర ఊదుతున్నా మనిష గుర్తుకిఓటు వేస్తామని, వేయాలని పిలుపునిస్తూ.. అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !