+91 95819 05907

ఆంధ్రా, తెలంగాణ లో చాప కింద నీరులా.. ఆ పార్టీ. ఎవరికి ఎఫెక్ట్ అయ్యేనో

★ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్న గోoడ్వానా దండకారణ్య పార్టీ

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(ఏజెన్సీ):
దేశంలో ఏజెన్సీ ప్రాంతాల రక్షణ, మనుగడ కొరకు సువిశాల దృక్పథం తో ఆవిర్భవించిన పార్టీ
గోoడ్వానా దండకారణ్య పార్టీ .ఈ పార్టీ కి ఓటు వేయడం ద్వారా..
మన ప్రాంతంలో.. మన పార్టీయే మనకు రక్షణ ఇస్తుందని , ఇండిపెండెంట్ అభ్యర్థులు పేరిట కొందరూ ఓట్లను చీల్చేయడమే ధ్యేయంగా, వ్యక్తిగత ప్రచారమే కోసమే పోటీ చేయుచున్నారనే విషయం ప్రస్ఫుటంగా అర్థం అవుతోందని వారు ఆరోపించారు. ముఖ్యంగా బినామీలకు ఓటు వేసి.. చేతులు కాల్చుకోకుండా.. జాతిని జాగృతం చేయడం, ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా ముందు వుంటామని..పార్టీ పేరు వింటేనే మన పుట్టు పూర్వోత్తరాలు గుర్తుకి తెస్తున్నాయని, షెడ్యూల్ ప్రాంతాలనూ రాష్ట్రాలుగా, జిల్లాలుగా, జోన్ లుగా విభజన చేస్తూ..
ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగులనూ జోన్లు, మల్టి జోనల్ పేరిట మైదాన ప్రాంతాలకు పంపిస్తున్నారనీ, అంతేకాకుండా ప్రమోషన్లలో ఇతరులనూ తీసుకువచ్చి అన్యాయం చేస్తున్నారని, ఇలాంటి అనేక సమస్యలకు.. పరిష్కార మార్గంగా ఏజెన్సీ ప్రాంతాలను ఒక యూనిట్ గా జొనల్ వ్యవస్థ ఉండేలా చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ఆస్థిత్వం, రక్షణకై, స్వయం పాలనే ధ్యేయంగా రెండు(మహబూబాబాద్, అదిలాబాద్) స్థానాలలో, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పోటీ చేస్తున్న గొండ్వానా దండకారణ్య పార్టీతోనే సాధ్యం అవుతుందని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు.. ఇంకా అనేక మంది.. మూర్ఖంగా భూర్జవ పార్టీలనూ, వాటికి భినామిలుగా పోటీ చేస్తున్న వారిని నమ్మి మోసపోతూన్నారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గల వనరుల దోపిడిని, అన్యాయాలనూ ప్రశ్నించే నాయకుడు గానీ, ఆదివాసుల అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయలేని స్థితిలో రాజకీయాలు తయారు అయ్యాయని, ప్రస్థుత తరానికి, అంతరించిపోతున్న ఆదివాసులకూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి ఒక సంజీవని అని, పార్టీని కాపాడుకుంటూషెడ్యూల్ ప్రాంతంలో గల ప్రతి ఒక్కరూ
గోoడ్వానా దండకారణ్య పార్టీకి తూర ఊదుతున్నా మనిష గుర్తుకిఓటు వేస్తామని, వేయాలని పిలుపునిస్తూ.. అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !