+91 95819 05907

ఆడబిడ్డగా వస్తున్న ఆదరించండి:మాలోత్ కవిత

నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం :

అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం లోకి వచ్చారు

10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది

భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ మీదుగా యు బి రోడ్ .ఇందిరా మార్కెట్. తాతగుడి సెంటర్. రామాలయం సెంటర్ వరకు ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కార్యకర్తలు తో కలిసి ప్రతి ఇంటికి .షాప్ షాప్ కి తిరిగి స్వయంగా ఓట్లు అభ్యర్దించారు…
కెసిఆర్ పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉందని నాలుగు నెలల కాలంలోనే రైతాంగం నానా ఇబ్బందులు పడుతుందని రైతుల ఉచిత కరెంటు ఆడబిడ్డలకు తులం బంగారం 2500 రూపాయల డబ్బులు ఎటుపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆరు గారెంటీలు పూర్తిగా అమలు అయినా గ్రామంలో బస్తీలలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని. 6 గ్యారంటీ పథకాలు అమలు గాని గ్రామాల్లో బస్తీల్లో కాంగ్రెస్ ఓట్లు అడగకూడదని దీనికి సిద్ధమ అని ప్రశ్నించారు..

ఈ కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్. మానే రామకృష్ణ. సత్యాలు. ఆకోజు సునీల్ కుమార్. రేపకా పూర్ణచంద్రరావు. ఉడతా రమేష్. ధనం. సీతామహాలక్ష్మీ. కోలా రాజు.సూరిబాబు. రమాదేవి. పట్టాభి. నర్సింహులు. బూత్ ఇంచార్జి లు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !