+91 95819 05907

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన DSP రవీందర్ రెడ్డి.

◆ప్రజల స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
◆సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పోలీసులకు సహకరించండి
నేటి గద్దర్ కరకగూడెం: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, కరకగూడెం మండల కేంద్రంలోని కొత్తగూడెం, గొల్లగూడెం,చోప్పాల అనంతారం,పద్మాపురం, చిరుమల్ల, గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎస్ఐ రాజేందర్ ,సిఐ కరుణాకర్, కలిసి మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పరిశీలించారు. పద్మాపురం గొల్లగూడెం పోలీస్ కేంద్రాలను పరిశీలించి అక్కడున్న ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు ఒక వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సిఐ కరుణాకర్, ఎస్ఐ, రాజేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !