+91 95819 05907

ఆ గుర్తు ను చూసి కేసీఆర్ తాత… కేసీఆర్ తాత అని కేరింతలు వేసిన చిన్నారి

★ఆ చిన్నారి పలుకులకు మంత్రముగ్ధులైన BRS నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు: మణుగూరు మండలంలోని అతి మారుమూల ఆదివాసీ గ్రామం బుగ్గ. ఆ గ్రామానికి మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారానికి వెళ్లారు. నమూనా EVM మిషన్ పై ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలో అక్కడి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి ఆ ఈవిఎం దగ్గరికి వచ్చి CAR బటన్ నొక్కుతూ KCR తాత KCR తాత అంటూ కేరింతలు వేసింది. ఆ చిన్నారి చిలుక పలుకులకు బి.ఆర్.ఎస్ శ్రేణులు మంత్ర ముగ్దులు అయ్యారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కెసిఆర్ పేరు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళింది అనడానికి ఈ సంఘటన నిదర్శనమని వారు మాట్లాడుకున్నారు.ఇది ఇలా ఉండగా మణుగూరు మండలంలో బీఆర్ఎస్ మండల నాయకులు మహబూబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి సైతం విశేష స్పందన లభిస్తుంది.ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల కూలీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఓటును అభ్యర్థిస్తున్నారు. మాలోత్ కవిత గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !