+91 95819 05907

ఆ గుర్తు ను చూసి కేసీఆర్ తాత… కేసీఆర్ తాత అని కేరింతలు వేసిన చిన్నారి

★ఆ చిన్నారి పలుకులకు మంత్రముగ్ధులైన BRS నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు: మణుగూరు మండలంలోని అతి మారుమూల ఆదివాసీ గ్రామం బుగ్గ. ఆ గ్రామానికి మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారానికి వెళ్లారు. నమూనా EVM మిషన్ పై ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలో అక్కడి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి ఆ ఈవిఎం దగ్గరికి వచ్చి CAR బటన్ నొక్కుతూ KCR తాత KCR తాత అంటూ కేరింతలు వేసింది. ఆ చిన్నారి చిలుక పలుకులకు బి.ఆర్.ఎస్ శ్రేణులు మంత్ర ముగ్దులు అయ్యారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కెసిఆర్ పేరు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళింది అనడానికి ఈ సంఘటన నిదర్శనమని వారు మాట్లాడుకున్నారు.ఇది ఇలా ఉండగా మణుగూరు మండలంలో బీఆర్ఎస్ మండల నాయకులు మహబూబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి సైతం విశేష స్పందన లభిస్తుంది.ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల కూలీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఓటును అభ్యర్థిస్తున్నారు. మాలోత్ కవిత గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !