+91 95819 05907

Mulugu:జోరుగా సాగుతున్న కాంగ్రేస్ పార్టీ ప్రచారం

★మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి-పోరిక.బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

★ రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమే ద్యేయంగా ప్రచారం చేయాలి.

★SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,పాపయ్యపల్లి గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రచారం.
నేటి గద్ధర్ న్యూస్,ములుగు(వెంకటాపూర్): పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ-శిశు,సంక్షేమశాఖ మంత్రివర్యులు Dr దనసరి.అనసూయ(సీతక్క) ఆదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు-పైడాకుల.అశోక్ ,TPCC సభ్యులు-మల్లాడి.రాంరెడ్డి,మండల ఇంచార్జ్లు-గొల్లపెల్లి.రాజేందర్ గౌడ్,ముశ్నేపల్లి.కుమార్ గౌడ్,బ్లాక్ అధ్యక్షులు-బైరెడ్డి.భగవాన్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్-బండి.శ్రీనివాస్ సూచనలమేరకు,SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్, ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి- *పోరిక.బలరాం నాయక్* గారి గెలుపుకై ప్రతి గడపకు కాంగ్రేస్ పార్టీ హామీలకు తెలుపుతూ,,కాంగ్రేస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,ప్రజలకు అన్నివిధాలా రైతులకు,కూలీలకు,శ్రామికులకు,విద్యార్థులకు,మహిళలకు తప్పకుండా న్యాయం చేకూరుస్తూ,కాంగ్రేస్ పార్టీ అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అని ప్రచారం చేస్తూ కొనసాగించారు,రాష్ట్రంలో ఎలాగైతే BRS ప్రభుత్వాన్ని పారద్రోలి మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామో,అలాగే,కేంద్రంలో కూడా కాంగ్రేస్ ని గెలిపించి ప్రగతిపథంపై నడిచేవిధంగా తోడ్పడాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననుంచి,GST పేరుతో ప్రజలను ముంచిండ్రు ప్రజలు నానారకాలుగా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది.కావున,ఈసారి కాంగ్రేస్ ని గెలిపించి ప్రజారాజ్యాన్ని ఏర్పాటుచేయాలని అందుకు మనం కృషిచేయాలని ప్రేరేపించారు.కేంద్రంలో కాంగ్రేస్ పార్టీవస్తే ప్రజలకు అందించే హామీలైన
1)యువ న్యాయం
2)మహిళా న్యాయం
3)రైతు న్యాయం
4)సమానత్వ న్యాయం
5)శ్రామికన్యాయం
లతో పాటు,,రాష్ట్రంలో అందించే 5 గ్యారంటీలను వివరిస్తూ,, ప్రతి గడపకు ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా,మండల నాయకులు,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !