+91 95819 05907

Mulugu:జోరుగా సాగుతున్న కాంగ్రేస్ పార్టీ ప్రచారం

★మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి-పోరిక.బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

★ రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమే ద్యేయంగా ప్రచారం చేయాలి.

★SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,పాపయ్యపల్లి గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రచారం.
నేటి గద్ధర్ న్యూస్,ములుగు(వెంకటాపూర్): పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ-శిశు,సంక్షేమశాఖ మంత్రివర్యులు Dr దనసరి.అనసూయ(సీతక్క) ఆదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు-పైడాకుల.అశోక్ ,TPCC సభ్యులు-మల్లాడి.రాంరెడ్డి,మండల ఇంచార్జ్లు-గొల్లపెల్లి.రాజేందర్ గౌడ్,ముశ్నేపల్లి.కుమార్ గౌడ్,బ్లాక్ అధ్యక్షులు-బైరెడ్డి.భగవాన్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్-బండి.శ్రీనివాస్ సూచనలమేరకు,SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్, ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి- *పోరిక.బలరాం నాయక్* గారి గెలుపుకై ప్రతి గడపకు కాంగ్రేస్ పార్టీ హామీలకు తెలుపుతూ,,కాంగ్రేస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,ప్రజలకు అన్నివిధాలా రైతులకు,కూలీలకు,శ్రామికులకు,విద్యార్థులకు,మహిళలకు తప్పకుండా న్యాయం చేకూరుస్తూ,కాంగ్రేస్ పార్టీ అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అని ప్రచారం చేస్తూ కొనసాగించారు,రాష్ట్రంలో ఎలాగైతే BRS ప్రభుత్వాన్ని పారద్రోలి మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామో,అలాగే,కేంద్రంలో కూడా కాంగ్రేస్ ని గెలిపించి ప్రగతిపథంపై నడిచేవిధంగా తోడ్పడాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననుంచి,GST పేరుతో ప్రజలను ముంచిండ్రు ప్రజలు నానారకాలుగా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది.కావున,ఈసారి కాంగ్రేస్ ని గెలిపించి ప్రజారాజ్యాన్ని ఏర్పాటుచేయాలని అందుకు మనం కృషిచేయాలని ప్రేరేపించారు.కేంద్రంలో కాంగ్రేస్ పార్టీవస్తే ప్రజలకు అందించే హామీలైన
1)యువ న్యాయం
2)మహిళా న్యాయం
3)రైతు న్యాయం
4)సమానత్వ న్యాయం
5)శ్రామికన్యాయం
లతో పాటు,,రాష్ట్రంలో అందించే 5 గ్యారంటీలను వివరిస్తూ,, ప్రతి గడపకు ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా,మండల నాయకులు,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !