+91 95819 05907

హత్య యత్నం కేసులో వ్యక్తి అరెస్ట్ :DSP

★ వివరాలు వెల్లడించిన మణుగూరు DSP వి.రవీందర్ రెడ్డి
★ హత్యలకు, ఘర్షణలకు నిలయంగా బెల్ట్ షాపులనే కథనం నేటి గద్దర్ న్యూస్ లో మంగళవారం ప్రచురించిన విషయం పాఠకులకు వివిధమే.

నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు): మణుగూరు మండలంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మణుగూరు DSP V. రవీందర్ రెడ్డి బుధవారం పత్రిక ప్రకటన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు PK1 సెంటర్ విటల్ రావు నగర్ కు చెందిన గుగులోతు మురళీకృష్ణ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య యజ్ఞానికి ప్రయత్నం చేసిన అదే ప్రాంతానికి చెందిన కుర్రం నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు DSP తెలిపారు. హత్యయత్నం కు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమాండ్ నిమిత్తం మణుగూరు JFCM కోర్టులో హాజరు పరిచయం జరిగిందన్నారు. మణుగూరు పీకే వన్ సెంటర్ లో జరిగిన ఘర్షణపై నేటి గద్దర్ న్యూస్ లో మంగళవారం ప్రచురించగా జిల్లా వ్యాప్తంగా చర్చాంసనీయంగా మారింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !