+91 95819 05907

రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృత ప్రచారం

◆కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:ఏడవల్లి కృష్ణ

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(పాల్వంచ) మే 9:

కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని, రాజపురం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ విసృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమములో ప్రజలను ఉద్దేశించి ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ,ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పాల్వంచలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే, మనం అందరం కూడా హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు రామ సహాయం రఘు రామ రెడ్డికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.మోడీ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారని,దేశానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు.ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,ఏ బ్లాక్ అద్యక్షులు చావా వీరయ్య చౌదరి,ఓబీసీ మండల అధ్యక్షులు కట్ట సోమయ్య,ఓబీసీ టౌన్ అద్యక్షులు చారి,మైనార్టీ జనరల్ సెక్రటరీ హిమని,సాంబయ్య,కుర్సం వెంకటేశ్వర్లు,తాటి సురేష్,బండి నాగరాజుకల్తీ పెదబాబు, రాములు నాయక్,ఆలకుంట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !