+91 95819 05907

రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృత ప్రచారం

◆కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:ఏడవల్లి కృష్ణ

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(పాల్వంచ) మే 9:

కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని, రాజపురం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ విసృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమములో ప్రజలను ఉద్దేశించి ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ,ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పాల్వంచలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే, మనం అందరం కూడా హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు రామ సహాయం రఘు రామ రెడ్డికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.మోడీ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారని,దేశానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు.ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,ఏ బ్లాక్ అద్యక్షులు చావా వీరయ్య చౌదరి,ఓబీసీ మండల అధ్యక్షులు కట్ట సోమయ్య,ఓబీసీ టౌన్ అద్యక్షులు చారి,మైనార్టీ జనరల్ సెక్రటరీ హిమని,సాంబయ్య,కుర్సం వెంకటేశ్వర్లు,తాటి సురేష్,బండి నాగరాజుకల్తీ పెదబాబు, రాములు నాయక్,ఆలకుంట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !