+91 95819 05907

మానవత్వాన్ని చాటుకున్న దుద్దుకూరి సుమంత్

నేటి గద్దర్ న్యూస్,జూలూరుపాడు:
మండల పరిధిలోని గుండేపూడి గ్రామం లో మేకల కాపరి అయినటువంటి ఆవుల గోపుయ్య వడ దెబ్బ తగిలి మృతి చెందారు నిరుపేద కుటుంబం అయినా ఆవుల గోపయ్య కుటుంబానికి సుమంత్ వారి ఫ్రెండ్స్ సహకారంతో ఆ కుటంబానికి కింటా బియ్యం అందించారు, ఈ సందర్భంగా దుద్దుకూరి సుమంత్ మాట్లాడుతూ రేక్కడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి కుటుంబాలు ప్రతి ఒక్క గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటి కుటుంబాలకు మనకు ఉన్నంతలో మనం సహాయం చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కాళ్లూరి వెంకటేశ్వరావు,తూము కోటయ్య,పొన్నేకంటి వెంకటయ్య,గాదె కృష్ణయ్య, యండపల్లి చిట్టిబాబు, వేల్పుల గోపాలకృష్ణ, మద్దిబోయిన నాగరాజు, గోగుల వెంకటేశ్వర్లు, కంచర్ల శేఖర్,పునాటి వెంకటేశ్వర్లు,పొనుగుపాటి సుధీర్, అనగంటి సాయి,గంగయ్య, ఎల్లంకి తిరుపతిరావు,మద్దిబోయిన వెంకటేశ్వర్లు,బానోత్ సైదులు గరిక ప్రభాకర్, మద్దిబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !