+91 95819 05907

మానవత్వాన్ని చాటుకున్న దుద్దుకూరి సుమంత్

నేటి గద్దర్ న్యూస్,జూలూరుపాడు:
మండల పరిధిలోని గుండేపూడి గ్రామం లో మేకల కాపరి అయినటువంటి ఆవుల గోపుయ్య వడ దెబ్బ తగిలి మృతి చెందారు నిరుపేద కుటుంబం అయినా ఆవుల గోపయ్య కుటుంబానికి సుమంత్ వారి ఫ్రెండ్స్ సహకారంతో ఆ కుటంబానికి కింటా బియ్యం అందించారు, ఈ సందర్భంగా దుద్దుకూరి సుమంత్ మాట్లాడుతూ రేక్కడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి కుటుంబాలు ప్రతి ఒక్క గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటి కుటుంబాలకు మనకు ఉన్నంతలో మనం సహాయం చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కాళ్లూరి వెంకటేశ్వరావు,తూము కోటయ్య,పొన్నేకంటి వెంకటయ్య,గాదె కృష్ణయ్య, యండపల్లి చిట్టిబాబు, వేల్పుల గోపాలకృష్ణ, మద్దిబోయిన నాగరాజు, గోగుల వెంకటేశ్వర్లు, కంచర్ల శేఖర్,పునాటి వెంకటేశ్వర్లు,పొనుగుపాటి సుధీర్, అనగంటి సాయి,గంగయ్య, ఎల్లంకి తిరుపతిరావు,మద్దిబోయిన వెంకటేశ్వర్లు,బానోత్ సైదులు గరిక ప్రభాకర్, మద్దిబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !