+91 95819 05907

భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో వివిధ పార్టీల నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ చేరికలు…

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలంలో కేకే ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.
నియోజకవర్గం లో 500మంది నాయకులు, కార్యకర్తలు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాలతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు , డిసిసి అధ్యక్షులు పోదేo వీరయ్య చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీలో చేరారు..
పార్టీలో చేరిన వారిలో కొండిశెట్టి కృష్ణమూర్తి, రత్నం రజీనికాంత్, అరికెల తిరుపతిరావు, తాళ్ల రవికుమార్, కూరపాటి ప్రసాద్ రాజు, కొప్పుల శ్రీను, కాపుల శ్రీను, బండారు కృష్ణ, క్రాంతి, ఫయాజ్ మరియు మహిళా నాయకురాలు జాస్తి గంగాభారతీ, పిట్టల లక్ష్మీకాంతం,కేతినేని లలిత, జ్యోతి, సుజాత , కాసింబి, మైధిలిబి, విజయలక్ష్మి, శారద, రసూల్ బి, మరియు అనేకమంది మహిళా నాయకులు జాయిన్ అయ్యారు..
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ నాయకులు ఎస్.కె రసూల్, తోటకూరల రవి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింతిర్యాల రవికుమార్, యశోద రాంబాబు, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,అడబాల వెంకటేశ్వర్లు మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, సరెళ్ళ నరేష్, చుక్క సుధాకర్, చింతాడి చిట్టిబాబు, మైనారిటీ సెల్ అధ్యక్షులు అలీం,నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చింతిర్యాల సుధిర్, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదిప్, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, రాజేష్ , రామకృష్ణ, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !