+91 95819 05907

భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపెడతాం:మంత్రి తుమ్మల

భద్రాచలం లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటించారు పర్యటనలో భాగంగా భద్రాచలం జ్ఞాన మందిరం గుట్టపై నుండి రామాలయం వ్యూ పాయింట్ను తిలకించారు
దీనిలో భాగంగా ఆయన రామాలయ అధికారులతో మాట్లాడుతూ రామాలయ ఆలయ అభివృద్ధికి ఎన్ని ఇల్లులు డెవలప్మెంట్ లో భాగంగా తొలగించవలసి వస్తుందో వీలైనంత త్వరగా నివేదిక అందించాలని,అలాగే రాములయ్య మాడవీధులు అభివృద్ధి కూడా మా ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేసి చూపెడతామని రామాలయ కళ్యాణం ప్రాంగణమైన మిథిలా ప్రాంగణంలో స్టేడియం వద్ద సోలార్ ఏర్పాటు చేయాలని సోలార్ అమర్చితే సోలార్ వలన విద్యుత్తు ఉత్పత్తి అయ్యి సామాన్య విద్యుత్తు అసౌకర్యం తగ్గుతుందని అధికారులు ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆయన రామాలయ్య అధికారులకు సూచించారు
భద్రాచల రామాలయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని ఆ విధంగా చేసి చూపెడతామని దేశంలో ప్రస్తుతం అయోధ్య పేరు ఎలా వినపడుతుందో మరొక సంవత్సరంలో భద్రాచల రామాలయం పేరు దేశమంతా అదే విధంగా వినపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీనియర్ నాయకులు రసూల్ , యశోద రాంబాబు తోటకూరి రవిశంకర్,
తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !