+91 95819 05907

నిజమైన బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు పార్టీ మారలేదు..

◆BRS భద్రాచలం నియోజకవర్గ సమన్వయ నాయకులు మానే రామకృష్ణ.

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
300 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అవాస్తవం.చేరిన వారు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు.కొంతమందిని పార్టీ సస్పెండ్ చేసింది.
అంతేగాని నిజమైన బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు పార్టీ మారలేదు అని BRS భద్రాచలం నియోజకవర్గ సమన్వయ నాయకులు మానే రామకృష్ణ. అన్నారు.
భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 300 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వస్తున్న వార్తలు అవాస్తవమని. చేరిన వారు గత కొంతకాలంగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కొంతమంది వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కొంతమందిని పార్టీ సస్పెండ్ చేసిందని అంతేతప్ప నిజమైన గులాబీ కార్యకర్తలు ఎవరు పార్టీ మారలేదని క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రకటనలు ఖండిస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మానే రామకృష్ణ అన్నారు..
ఎన్నికల అప్పుడు అధికారం తారుమారు అయినప్పుడు ఇలాంటి చేరికలు .రాకపోకలు సాధారణమని బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా మాలోత్ కవిత గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కష్టకాలంలో పార్టీతో ఉన్నవారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !