+91 95819 05907

బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి( మే 9):
పాలమూరు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డీకే అరుణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గురువారం జడ్చర్ల మున్సిపాల్టీ హౌసింగ్ బోర్డు, విద్యానగర్ కాలనీల్లో 8, 9వార్డు పరిధిలోని బూత్ నెంబర్లు 145, 148లో పాలమూరు బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కి మద్దతుగా బిజెపి నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరిగి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందజేసి బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్రమ సంఖ్య నెంబర్1 పై కమలం పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. మరోసారి బిజెపి అభ్యర్థులను గెలిపించుకొని బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జి బీ.రాజశేఖర్ రెడ్డి, ఉల్చకోటి బాల్ రెడ్డి, శీలం రాఘవేందర్, శేఖర్ రెడ్డి, భీమ్ రాజ్, యేసయ్య, విశాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాము, రంజిత్ రెడ్డి, హబీబ్, తిరుపతయ్య, చందర్ నాయక్, గణేష్, నర్రా ప్రతాప్ రెడ్డి లతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !