+91 95819 05907

భద్రాచలం దేవస్థానం ఏఈఓ సస్పెండ్ .కానీ వెనుకాల బిగ్ ట్విస్ట్?!

– ఏఈఓ సస్పెండ్ పై భిన్నాభిప్రాయాలు

నేటి గద్దర్, మే 11, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ ను సస్పెండ్ చేస్తూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ఓ భక్తురాలు వద్ద ఒక సత్రం నిర్మాణం కోసం 15 లక్షల నగదు తీసుకొని, వారి పేరుతో సత్రాల నిర్మాణం చేయకుండా నగదు తిరిగి ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ప్రత్యేక అధికారితో ఇటీవల విచారణ జరిపించినట్లు సమాచారం. విచారణ అనంతరం ఏఈఓ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

– ఏఈఓ సస్పెండ్ పై భిన్నాభిప్రాయాలు

ఈ విషయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తిస్థాయిలో జరిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ విచారించి ఉంటే మరిన్ని విషయాలు బహిర్గతం అయ్యేవని పలువురు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- సైనిక్ పురిలో డైమండ్ చెస్ అకాడమీనీ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు.అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్య

Read More »

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

 Don't Miss this News !