+91 95819 05907

జాతర సమయంలో బస్సుల డైవర్షన్ – జిల్లా కలెక్టర్ విజయ సునీత

నేటి గద్ధర్ న్యూస్,ఆంద్రప్రదేశ్ (పాడేరు):
ఈనెల 19 20 21 తేదీలలో జరగనున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ జాతరలో భాగంగా పాడేరు పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా విశాఖపట్నం నుండి పాడేరు చేరుకునే బస్సులు చెక్ పోస్ట్ నుండి తుంపాడ, సన్యాసమ్మ పాలెం, ఆడారిమెట్ట మీదగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుంటాయని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. గురువారం బస్సుల డైవర్షన్ కోసం సంబంధిత అధికారులతో రోడ్ సర్వే జరిపిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎట్టి పరిస్థితులలో ట్రాఫిక్ అంతరాయం కలగరాదని అదేవిధంగా ప్రయాణికులు, భక్తులు దర్శనం సజావుగా చేసుకోవడానికి వీలుగా పాడేరుకు బస్సులు నడపాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బస్సు రూటు లో గల అడ్డమండ వద్ద ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేసిన కాజ్ వేను పరిశీలించారు. బస్సులు తిరగటానికి వీలుగా కాజ్ వే కు మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ రూట్ సర్వేలో కలెక్టర్ తో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ వి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ బాల సుందర బాబు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆర్ అండ్ బి
ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !