నేటి గద్ధర్ న్యూస్,అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్.అశ్వారావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకళ్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్.ఏసీబీని ఆశ్రయించిన రైతు ఆదిత్య,రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.
Post Views: 445