+91 95819 05907

◆ Mlc ఇండిపెండెంట్ అభ్యర్థి గుగులోత్ సంతోష్ నాయక్.

నేటి గద్దర్ న్యూస్,ములుగు ( మే 17) :

ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులను కలిసి ఈనెల 27 వ తారీఖు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా నా క్రమసంఖ్య 51వ నెంబర్ గూగుల్ సంతోష్ నాయక్ గారి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పట్టబద్రులు చదివి ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను కూలీలుగా మారుస్తున్నారని ఈ పార్టీలకు స్వస్తి పలికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ సమస్యలను నా సమస్యలుగా పరిగణలోకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడుతూ పట్టభద్రులందరికీ న్యాయం జరిగే విధంగా నా యొక్క కార్యచరణ ప్రణాళిక ఉంటుందని పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ గా మీకోసం నీ యొక్క భవిష్యత్తు కోసం వస్తున్నానని ఆ దిశగా మన యొక్క లక్ష్యం,ఆలోచన ఉండాలని మాట్లాడారు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ తప్పక నాకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో మీకోసం పోరాటం చేయడానికి మరియు అహర్నిశలు కష్టపడడానికి ముందుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో *జాటోత్ గణేష్,లావుడ్యి రమేష్,ఆజ్మీర బావ్ సింగ్,రాహుల్,చంటి పాడ్య,తులసిరాం,వినోద్, పవన్,కిషోర్, లక్ష్మణ్, రమేష్,తదితరులు* పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !