+91 95819 05907

ఆ బాలుడి కుటుంబానికి అండగారేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్

★ రూ. 50 వేల ఆర్ధిక సహాయం
★ బాధిత కుటుంబానికి చెక్కను అందజేసిన రేగా విష్ణు ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:

గత కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు ఓ నాలుగు సంవత్సరాల బాలుడు ఇంకుడు గుంతలో పడి మృతి చెందాడు. దీనితో ఆ కుటుంబం పుట్టెడు బాధ అనుభవిస్తుంది. దానికి తోడు వారిది కడు నిరుపేద కుటుంబం. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం గుట్ట మల్లరాం పంచాయతీ గనేబోయిన గుంపు కు చెందిన మట్టా వెంకటేశ్వర్లు, వెంకటమ్మ ల కుమారుడు మట్టా ధరమ్ తేజ్ (4) ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న ఇంకుడు గుంతలు పడి మృతి చెందాడు .ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు చెల్లించి తోచిన ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో ఆ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు బాధిత కుటుంబ సభ్యులు మట్ట వెంకటేశ్వర్లు, వెంకటమ్మ దంపతులకు రూ.50వేల చెక్కు ను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !