+91 95819 05907

గుడుంబా మాఫియా ఆట కట్టించిన ఆ SI. ఎక్కడంటే?

★గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించిన కరకగూడెం పోలీసు సిబ్బంది.

★గుడుంబా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు: SI రాజేందర్

నేటి గద్దర్ కరకగూడెం: గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపిన కరకగూడెం ఎస్ఐ రాజేందర్. తమ సిబ్బందితో గుడుంబా తయారు చేసే కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుడుంబా అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కలవాల్నాగారం అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీ స్థావరాలపై కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బట్టీలు పెట్టి గుడుంబా తయారు చేస్తుండగా వాటిని పట్టుకొని తమ సిబ్బందితో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ. మండలం లో ఎక్కడ గుడుంబా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో అమాయక గిరిజనలు గుడుంబా వల్ల తమ జీవితాలను కోల్పోతున్నారని దొంగ చాటుగా గుడుంబా తయారు చేస్తున్నారని సమాచారంతో కలవల అటు ప్రాంతంలో కాటన్ సెర్చ్ నిర్వహించగా గుడుంబా తయారీ స్థావరాలను గుర్తించామని ఆయన తెలిపారు. గుడుంబా తయారీదారులు అక్కడి నుంచి పారిపోయారని గుడుంబా తయారు చేసిన,అమ్మిన వారిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపియాల్సి వస్తుందని ఆయన తెలిపారు. గ్రామాలలో యువకులు మహిళలు గుడుంబా తయారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరు తయారుచేసిన తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !