+91 95819 05907

మే 19న జరిగే రెడ్ షార్ట్ ఎర్రసేన కవాతును విజయవంతం చెయ్యండి

DYFI యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం.

★ DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు:చింతల రమేష్ పిలుపు.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ఖమ్మం(మే 18):

డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం సందర్బంగా మే 19న జరిగే రెడ్ షార్ట్ ఎర్రసేన కవాతును,ప్రారంభ బహిరంగ సభకు యువత,ప్రజలంతా తరలివచ్చి జయప్రదం చేయలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు.

స్థానిక ఖానాపురం హవేలీలోనే 11వ డివిజన్ కవిరాజ్ నగర్, వరదయ్య నగర్ ప్రాంతాలలో బహిరంగ సభను, కవాతునీ జయప్రదం చేయాలని విసృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పోరాట యోధుడు,డి.వై. యఫ్.ఐ జిల్లా యువ కిషోరం అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో స్థానిక ఇందిరానగర్ సెంటర్లో నిర్మించిన సీపీఐ (ఎం) ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ భవనాన్ని కేరళ రాష్ట్ర శాసనసభ్యులు ,ఆ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ టీచర్ ప్రారంభిస్తారని తెలిపారు.‌ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హాజరవుతారని వివరించారు. ఆఫీస్ పక్కనే ఉన్న వినియోగదారుల ఫోరం స్థలంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.భవనానికి డి.వై.యఫ్.ఐ జిల్లా యువకిషోరం అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ భవన్ గా పెరుపెట్టడం చాలా హర్శించాల్సిన విషయం అన్ని అన్నారు. ఖమ్మం జిల్లాలో డి.వై.యఫ్.ఐ ఉద్యమ ప్రస్థానంలో రామకృష్ణ అన్నది చెరగని ముద్ర అన్ని అన్నారు.డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం సందర్బంగా మే 19న జరిగే రెడ్ షార్ట్ ఎర్రసేన కవాతును,ప్రారంభ బహిరంగ సభకు యువత,ప్రజలంతా తరలివచ్చి జయప్రదం చేయలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPM డివిజన్ కార్యదర్శి మండల నాయకులు తోట.నాగరాజు, నాయకులు కొత్తపల్లి.వెంకటేశ్వర్లు, లక్ష్మణ్,తోట.వెంకన్న,మెట్టేల.శ్రీను, పున్నయ్య, ప్రితం గార్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !