+91 95819 05907

ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి ని గెలిపిద్దాం

★వరంగల్- ఖమ్మం -నల్గొండ ఎమ్మెల్సీ పటాభాధ్ర అభ్యర్థి ఏనుగుల రాజేష్ రెడీ గారి నీ భారీ మెజారిటీతో గెలిపించాలి

★మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలి

★ చాయ్ అమ్మిన వ్యక్తి కోట్ల విలువైన కారులో ఎలా తిరుగుతారు
★ స్వలాభం కోసం యువతను పెడదోవ పట్టించిన తీన్మార్ మల్లన్న
★ మళ్లీ మోసపోతే గోసపడతాం

నేటి గద్దర్ న్యూస్, ములుగు, (మే 19):

ఖమ్మం నల్గొండ వరంగల్,BRS పార్టీ ఎమ్మెల్సీ ఆభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, నిత్యం నిరుద్యోగుల కోసం పోరాడే నాయకుడు, అన్న అంటే నేనున్నా అనీ చెప్పే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ఏనుగుల రాకేశ్ రెడ్డి అని. ములుగు జిల్లాbrsv నాయకుడు దుర్గం రాజ్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేసి శాసన మండలి కీ పంపల్సిందిగా కోరారు. మేధావులు యువకులు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాటలను నమ్మి ఓటు వేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
BRS నాయకులు సైనికుల పనిచేస్తూ రాకేష్ అన్న కు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని BRS నాయకులను కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !