★వరంగల్- ఖమ్మం -నల్గొండ ఎమ్మెల్సీ పటాభాధ్ర అభ్యర్థి ఏనుగుల రాజేష్ రెడీ గారి నీ భారీ మెజారిటీతో గెలిపించాలి
★మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలి
★ చాయ్ అమ్మిన వ్యక్తి కోట్ల విలువైన కారులో ఎలా తిరుగుతారు
★ స్వలాభం కోసం యువతను పెడదోవ పట్టించిన తీన్మార్ మల్లన్న
★ మళ్లీ మోసపోతే గోసపడతాం
నేటి గద్దర్ న్యూస్, ములుగు, (మే 19):
ఖమ్మం నల్గొండ వరంగల్,BRS పార్టీ ఎమ్మెల్సీ ఆభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, నిత్యం నిరుద్యోగుల కోసం పోరాడే నాయకుడు, అన్న అంటే నేనున్నా అనీ చెప్పే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ఏనుగుల రాకేశ్ రెడ్డి అని. ములుగు జిల్లాbrsv నాయకుడు దుర్గం రాజ్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేసి శాసన మండలి కీ పంపల్సిందిగా కోరారు. మేధావులు యువకులు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాటలను నమ్మి ఓటు వేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
BRS నాయకులు సైనికుల పనిచేస్తూ రాకేష్ అన్న కు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని BRS నాయకులను కోరారు.