+91 95819 05907

గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి :డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

ఆదివాసి గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, కారేపల్లి :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో కొనసాగుతున్న డా అరుణ్ అన్న మొట్లగూడెం పరివాహక ప్రాంత ఆదివాసీల ఆత్మీయ కలయిక లో ఆదివాసీల సమస్యల పరిశీలన పోడు భూములకు నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం 85 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన కానీ నేటికీ ఆ భూమిలోకి అటవీశాఖ అధికారులు పోనివ్వకుండా ప్లాంటేషన్ వేసి మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు
ఈ మండలం లో ఎంపిడిఓ లు వి ఆర్ ఓ పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ అధికారులు లంబాడీలు ఉండి ఆదివాసీలపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు
లంబాడీల భూముల లో స్ట్రెంచ్ లు కొట్టరు మొక్కలు పెట్టరు వాల భూములకు రాత్రి కి రాత్రి పట్టాలు వస్తాయి ఇంకా పోడు భూములు కొట్టిన కేసులు ఉండవు కాని ఆదివాసీలపై మాత్రం అని కుట్రలు ఉంటాయని ఆదివాసి రైతులు వాపోయారు ఇలా లంబాడీ ల దోపిడీ మనపై ఇంకా కొనసాగుతున్న మనం మాత్రం ఇంకా రాజ కీయ పార్టీ ల పేరిట జెండాలు మోస్తూ జాతిని ఆగం చేయటం వలన నే జాతి నష్ట పోతుంది అని అన్నారు జాతి మేల్కొని లంబాడీలు ఎస్టీ లు కాదనే పోరాటం లో భాగం అవ్వాలని అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !