+91 95819 05907

గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి :డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

ఆదివాసి గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, కారేపల్లి :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో కొనసాగుతున్న డా అరుణ్ అన్న మొట్లగూడెం పరివాహక ప్రాంత ఆదివాసీల ఆత్మీయ కలయిక లో ఆదివాసీల సమస్యల పరిశీలన పోడు భూములకు నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం 85 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన కానీ నేటికీ ఆ భూమిలోకి అటవీశాఖ అధికారులు పోనివ్వకుండా ప్లాంటేషన్ వేసి మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు
ఈ మండలం లో ఎంపిడిఓ లు వి ఆర్ ఓ పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ అధికారులు లంబాడీలు ఉండి ఆదివాసీలపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు
లంబాడీల భూముల లో స్ట్రెంచ్ లు కొట్టరు మొక్కలు పెట్టరు వాల భూములకు రాత్రి కి రాత్రి పట్టాలు వస్తాయి ఇంకా పోడు భూములు కొట్టిన కేసులు ఉండవు కాని ఆదివాసీలపై మాత్రం అని కుట్రలు ఉంటాయని ఆదివాసి రైతులు వాపోయారు ఇలా లంబాడీ ల దోపిడీ మనపై ఇంకా కొనసాగుతున్న మనం మాత్రం ఇంకా రాజ కీయ పార్టీ ల పేరిట జెండాలు మోస్తూ జాతిని ఆగం చేయటం వలన నే జాతి నష్ట పోతుంది అని అన్నారు జాతి మేల్కొని లంబాడీలు ఎస్టీ లు కాదనే పోరాటం లో భాగం అవ్వాలని అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !