+91 95819 05907

గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి :డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

ఆదివాసి గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, కారేపల్లి :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో కొనసాగుతున్న డా అరుణ్ అన్న మొట్లగూడెం పరివాహక ప్రాంత ఆదివాసీల ఆత్మీయ కలయిక లో ఆదివాసీల సమస్యల పరిశీలన పోడు భూములకు నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం 85 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన కానీ నేటికీ ఆ భూమిలోకి అటవీశాఖ అధికారులు పోనివ్వకుండా ప్లాంటేషన్ వేసి మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు
ఈ మండలం లో ఎంపిడిఓ లు వి ఆర్ ఓ పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ అధికారులు లంబాడీలు ఉండి ఆదివాసీలపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు
లంబాడీల భూముల లో స్ట్రెంచ్ లు కొట్టరు మొక్కలు పెట్టరు వాల భూములకు రాత్రి కి రాత్రి పట్టాలు వస్తాయి ఇంకా పోడు భూములు కొట్టిన కేసులు ఉండవు కాని ఆదివాసీలపై మాత్రం అని కుట్రలు ఉంటాయని ఆదివాసి రైతులు వాపోయారు ఇలా లంబాడీ ల దోపిడీ మనపై ఇంకా కొనసాగుతున్న మనం మాత్రం ఇంకా రాజ కీయ పార్టీ ల పేరిట జెండాలు మోస్తూ జాతిని ఆగం చేయటం వలన నే జాతి నష్ట పోతుంది అని అన్నారు జాతి మేల్కొని లంబాడీలు ఎస్టీ లు కాదనే పోరాటం లో భాగం అవ్వాలని అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !