+91 95819 05907

తండ్రి తుమ్మల బాట లో తనయుడు తుమ్మల యుగేందర్

పాలేరు నియోజకవర్గంలో పలకరింపులు ,ఆశీర్వాదాలు..

నేటి గదర్, మే 22 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ..తమను అంటిపెట్టుకుని నమ్ముకున్న వాళ్ళకి అండదండలు అందిస్తూ ప్రేమను చూరగొంటున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… గతంలో పాలేరు నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి పాలేరు ప్రజలకు దగ్గయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. అప్పటి నుంచి పాలేరు ప్రజలతో మమేకమై ఉన్నారు… 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన తరువాత కూడా పాలేరు ప్రజలకు దూరం కాలేదు ఎప్పుడు పాలేరును అంటిపెట్టుకుని అందుబాటులో ఉన్నారు.. అలాగే తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ కూడా తమను నమ్ముకున్న నాయకులు , కార్యకర్తల కోసం ఎప్పుడు పాలేరులో పర్యటిస్తూ వారికి అండదండలుగా ఉన్నారు.. కొన్ని సమీకరణాల వల్ల పాలేరు నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చి ఖమ్మం శాసనసభ నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవిని కూడా చేపట్టాడు.. ఐతేనేమి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. బుదవారం తిరుమలాయపాలెం మండలం తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ పర్యటించారు..పర్యటనలో భాగంగా మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు కొప్పుల అశోక్ తల్లి ఇటీవల కన్నుమూసిన విషయం తెలుసుకున్న యుగంధర్ ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఇవాళ అర్పించారు. అనంతరం హైదర్సాయిపేట గ్రామంలో సింగర్ రమేష్ కుమారుల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. పాతర్లపాడు గ్రామంలోని తుమ్మల అభిమానులను ఆప్యాయంగా పలకరించి ఖమ్మం ప్రయాణమై వెళ్ళారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !