+91 95819 05907

పర్సా సత్యనారాయణ ఆశయాలతో ముందుకు సాగాలి

పర్సా సత్యనారాయణ ఆశయాలతో ముందుకు సాగాలి
– సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు

నేటి గదర్, మే 22, మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం :

బుధవారం మణుగూరు పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో కొడిశాల రాములు అధ్యక్షతన పర్సా సత్యనారాయణ 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా సత్యనారాయణ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కార్మికు ఉద్యమ నిర్మాత పరిషత్ సత్యనారాయణ ఆశయాలతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని అన్నారు. దేశంలో కార్మికుల, కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాల సూత్రధారని అటువంటి వారి ఆశయాల కోసం వారు చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. చిన్నతనం నుండే స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి కమ్యూనిస్టు పార్టీకి ఎన్నోదన్నగా ఉండి మహా నాయకుడు పరస సత్యనారాయణ అని ఆయన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస్, సిపిఎం మణుగూరు మండల కార్యదర్శి కొడిశాల రాములు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఈశ్వరరావు, పిట్టల నాగమణి, పి.నాగేశ్వరరావు సింగరేణి బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం, సుధాకర్ భీమయ్య, బొల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !