+91 95819 05907

మణుగూరు సింగరేణి ఏరియాలో పర్యటించిన (ఎస్టేట్స్) జి‌ఎం బి వెంకటయ్య.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:

మణుగూరు సింగరేణి ఏరియాలో ఎస్టేట్స్ జిఎం బృందం ఓసి విస్తరణలో భాగంగా అవసరమైనా 58.51 హెక్టార్ల ఫారెస్ట్ భూములు,329 హెక్టార్ల రెవెన్యూ భూముల పర్మిషన్ గురించి ఎం‌ఎన్‌జి‌ఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస చారితో చర్చించడం జరిగింది.అలాగే ఎం‌ఎన్‌జి‌ఓసి వ్యూ పాయింట్ నుండి మణుగూరు ఓసి నందు జరుగుతున్న ఉత్పత్తి చేసే విధానాన్ని మరియు పని స్థలాలను పరిశీలించారు. అనంతరం ఎం‌ఎన్‌జి‌ఓసి పునరావాస ప్రాంతమైన కొత్త కొండాపురం ఆర్&ఆర్ కాలనీ నందు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేసిన రోడ్లు,డ్రైనేజ్లు, ఇతర సౌకార్యాలను పరిశీలించారు.అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తో సమీక్షా సమావేశం నిర్వహించి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ & జియాలజీ నుండి మణుగూరు ఏరియాలో అన్ని ఓసి లకు ఒకటే లీజు తీసుకోవడానికి అవకాశాల గురించి జి‌ఎం(ఎస్టేట్స్) బి వెంకటయ్య చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జి‌ఎం శ్యామ్ సుందర్, ప్రాజెక్ట్ అధికారి ఎం‌ఎన్‌జి‌ఓసి శ్రీనివాస చారి,కార్పొరేట్ ఎస్టేట్స్ అధికారి సురేశ్,శ్రీనివాస్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్,ఏరియా సర్వే అధికారి శైలెండర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !