+91 95819 05907

నిరుపయోగంగా అంగన్వాడి కేంద్రం.CDPO వివరణ ఇదే

నిరుపయోగంగా అంగన్వాడి కేంద్రం

నేటి గదర్, మే 23, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :

బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం పంచాయితీ గొమ్మురూ మినీ అంగన్వాడీ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇక్కడ కేటాయించిన గొమ్మురూ మినీ అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలు పక్కనే పల్లె దవాఖాన ఉండడం, సరైన సెక్యూరిటీ వసతుల లేకపోవడంతో గత పాలకవర్గం, అధికారుల అనుమతితో గొమ్మురూ కాలనీలోని ఐటిడిఏ స్కూల్ నందు ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చారు. అప్పటి నుండి ఈ మినీ అంగన్వాడి కేంద్రం నిరుపయోగంగా మారింది. ఈ అంగన్వాడీ కేంద్ర భవనం, పల్లె దవాఖాన వేరువేరుగా ప్రహరీ నిర్మాణం చేపట్టి ఉపయోగంలోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

ఐటిసి ద్వారా రిపేర్ చేయిస్తాం : సిడిపిఓ ప్రమీలా

మినీ అంగన్వాడి కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం కోసం ఐటిసికి ప్రతిపాదన పంపించడం జరిగిందని సిడిపిఓ ప్రమీల తెలిపారు. త్వరలో మినీ అంగన్వాడీ కేంద్రం మరమత్తులు నిర్వహించిన అనంతరం అంగన్వాడీని తెరవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి స్కూల్లోనే అంగన్వాడి కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !