+91 95819 05907

ఏజెన్సీ రిజర్వేషన్లు రాష్ట్రపతి గెజిట్ ప్రకారమే అమలు చేయాలి

◆దొడ్డిదారిన ఎస్టీ భోగస్ సర్టిఫికెట్లు పొందుతున్న వలస గిరిజనేతరులు

◆ప్రతి దరఖాస్తుదారుడి ఎస్టి కేటగిరి ఇంటి పేరు వంశవృక్షం పై పూర్తి విచారణ జరపాలి

◆గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్. పూనెం వరప్రసాద్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (చర్ల):

చర్ల మండల వ్యాప్తంగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని గోండ్ వాన సంక్షేమ పరిషత్ చర్ల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అన్నారు చర్ల మండలం శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం మొదలుకొని వాజేడు వరకు మరియు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టి బాగా సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని రెవెన్యూ కార్యాలలో ఉన్న అధికారులు ఆయా దరఖాస్తుదారుడు ఎస్టీ కేటగిరి ఇంటి పేరు వంశ వృక్షం పూర్తిస్థాయి విచారణ జరపకుండా చేతివాటం ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు బయటకు పోతున్నాయి అని ఆరోపించారు అసలైన కోయ సామాజిక వర్గానికి చెందినవారు వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేయడం చాలా వరకు తక్కువ కానీ ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లతో మాత్రం గిరిజనేతరులు దర్జాగా ఉద్యోగాలు అనుభవిస్తూ విలాసంగా జీవిస్తున్నారని ఆరోపించారు ఆంధ్ర ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం ఏజెన్సీలోకి వలస వచ్చిన వివిధ గిరిజననేతర సామాజిక వర్గాల కులాలు ఆదివాసీ మహిళలను లోబరుచుకొని రెండో భార్య గా ఉంచుకొని ఆదివాసుల భూములు సైతం ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి బినామీ పేర్లతో ఆస్తులను కూడగట్టుకుని అనుభవిస్తున్నారని అలాగే గడిచిన రెండు దశాబ్దాలుగా ఎస్టి బోగస్ వల్లే సర్పంచులు ఎంపీపీలుగా కొనసాగుతున్నారని ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి అక్రమ ఆస్తులు కూడగడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 1950 సంవత్సరం రాష్ట్రపతి గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోరం ముత్యాలరావు సప్కా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !