+91 95819 05907

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపిద్ధాం – మంత్రి సీతక్క..

నేటి గదర్ , మే 24, ములుగు ప్రతినిధి:

– పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌ మల్లన్న

– బ్లాక్ మెలార్ల కు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్

– అధికారము పోయిన కేటీఆర్ కు అహం పోలేదు

– కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క మరియు పట్టా భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ
శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశ్నించే గొంతు పట్ట భద్రులకు ఆత్మ బంధువు తీన్మార్ మల్లన్న అని గత 10 యేండ్ల నుండి ఆనాటి దొరల పాలన సాగించిన కెసిఆర్ పై పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన పై తీ న్మార్‌ మల్లన్న తన ఛానల్‌ ద్వారా
ఎప్పటికప్పుడు ప్రజలను మొలుకోల్పి ప్రజల పక్షాన కొట్లాడిన మల్లన్న పై ఆనాటి కెసిఆర్ ప్రభుత్వం మల్లన్నపై కక్ష గట్టి జైలుకు పంపిందని ప్రజల పక్షాన నిలిచి మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్ట భద్రులు ఆశీర్వదించాలని కేటీఆర్ కు అధికారం పోయిన అహం తగ్గలేదని ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం పై కారు కూతలు కుస్తున్నాడు అని రాబోయే పట్ట బద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెపుతారని మంత్రి సీతక్క అన్నారు

*తీన్మార్ మల్లన్న కామెంట్స్*
మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మల్యే అని, గతంలో ఎమ్మెల్సీగా దొంగ ఓట్ల గెలిచాడని ఆరోపించారు ఆశీర్వదించండి.. అండగా ఉంటా.పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, మీ ఓటును వృథా చేయకుండా ఎల్లప్పుడు అండగా ఉంటానని తీన్మార్‌‌ మల్లన్న పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పోతుందన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లిస్ట్ ప్రకారం ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. బీఆర్‌‌ఎస్‌ ప్రచారం పెద్ద అమ్మలోళ్లు చేసినట్లు ఉన్నదని, వాళ్లను వాళ్లే కొట్టుకుంటున్నారని, ఇక బీజేపీ అభ్యర్థి ముసలాయన అని, ఆయన నల్గొండ పోయే వరకు ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌ తనపై కావాలని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ నియోజక వర్గ ఇంచార్జీ కూచన రవళి రెడ్డి, డాక్టర్ పులి అనీల్ తో పాటు రాష్ట్ర,జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !