+91 95819 05907

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపిద్ధాం – మంత్రి సీతక్క..

నేటి గదర్ , మే 24, ములుగు ప్రతినిధి:

– పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌ మల్లన్న

– బ్లాక్ మెలార్ల కు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్

– అధికారము పోయిన కేటీఆర్ కు అహం పోలేదు

– కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క మరియు పట్టా భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ
శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశ్నించే గొంతు పట్ట భద్రులకు ఆత్మ బంధువు తీన్మార్ మల్లన్న అని గత 10 యేండ్ల నుండి ఆనాటి దొరల పాలన సాగించిన కెసిఆర్ పై పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన పై తీ న్మార్‌ మల్లన్న తన ఛానల్‌ ద్వారా
ఎప్పటికప్పుడు ప్రజలను మొలుకోల్పి ప్రజల పక్షాన కొట్లాడిన మల్లన్న పై ఆనాటి కెసిఆర్ ప్రభుత్వం మల్లన్నపై కక్ష గట్టి జైలుకు పంపిందని ప్రజల పక్షాన నిలిచి మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్ట భద్రులు ఆశీర్వదించాలని కేటీఆర్ కు అధికారం పోయిన అహం తగ్గలేదని ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం పై కారు కూతలు కుస్తున్నాడు అని రాబోయే పట్ట బద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెపుతారని మంత్రి సీతక్క అన్నారు

*తీన్మార్ మల్లన్న కామెంట్స్*
మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మల్యే అని, గతంలో ఎమ్మెల్సీగా దొంగ ఓట్ల గెలిచాడని ఆరోపించారు ఆశీర్వదించండి.. అండగా ఉంటా.పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, మీ ఓటును వృథా చేయకుండా ఎల్లప్పుడు అండగా ఉంటానని తీన్మార్‌‌ మల్లన్న పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పోతుందన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లిస్ట్ ప్రకారం ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. బీఆర్‌‌ఎస్‌ ప్రచారం పెద్ద అమ్మలోళ్లు చేసినట్లు ఉన్నదని, వాళ్లను వాళ్లే కొట్టుకుంటున్నారని, ఇక బీజేపీ అభ్యర్థి ముసలాయన అని, ఆయన నల్గొండ పోయే వరకు ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌ తనపై కావాలని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ నియోజక వర్గ ఇంచార్జీ కూచన రవళి రెడ్డి, డాక్టర్ పులి అనీల్ తో పాటు రాష్ట్ర,జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !