+91 95819 05907

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది… నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25: తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.
ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !