+91 95819 05907

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.
ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !