+91 95819 05907

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.
ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !