+91 95819 05907

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 25:

దంతెలబోర క్రికెట్ మ్యాచ్ కి ముందు పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏడవల్లి కృష్ణ క్రీడాకారులను కోరారు.
క్రీడాకారులకు ద్వితీయ బహుమతిని ఎడవల్లి కృష్ణ
బహుకరించిన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం దంతెలబోర లో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించిన రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ అనంతరం టోర్నమెంట్ కి వచ్చిన పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని,మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేది కేవలం మల్లన్న మాత్రమేనని అన్నారు. చదువుకున్న యువత ఆలోచన చేసి మల్లన్న కి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపించాలన్నారు.పోరాట యోధుడు,ఉద్యమ కారుడు,నిజాన్ని నిర్భయంగా మాట్లాడి,సామాన్య ప్రజలకు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్లి మాట్లాడే దమ్మున్న నాయకుడు మన మల్లన్న,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసే అందరికీ న్యాయం చేసే మన మల్లన్న సీరియల్ నంబర్ 2 పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ద్వితీయ బహుమతి బహుకరించిన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,పాల్వంచ పట్టణ, మండల ఓబీసీ అద్యక్షులు బి.యన్ చారి,కట్ట సోమయ్య, యూత్ నాయకులు చింత నాగరాజు,సాంబయ్య,దేవి లాల్,ఇమాన్యుయల్,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !