+91 95819 05907

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 25:

దంతెలబోర క్రికెట్ మ్యాచ్ కి ముందు పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏడవల్లి కృష్ణ క్రీడాకారులను కోరారు.
క్రీడాకారులకు ద్వితీయ బహుమతిని ఎడవల్లి కృష్ణ
బహుకరించిన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం దంతెలబోర లో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించిన రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ అనంతరం టోర్నమెంట్ కి వచ్చిన పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని,మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేది కేవలం మల్లన్న మాత్రమేనని అన్నారు. చదువుకున్న యువత ఆలోచన చేసి మల్లన్న కి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపించాలన్నారు.పోరాట యోధుడు,ఉద్యమ కారుడు,నిజాన్ని నిర్భయంగా మాట్లాడి,సామాన్య ప్రజలకు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్లి మాట్లాడే దమ్మున్న నాయకుడు మన మల్లన్న,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసే అందరికీ న్యాయం చేసే మన మల్లన్న సీరియల్ నంబర్ 2 పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ద్వితీయ బహుమతి బహుకరించిన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,పాల్వంచ పట్టణ, మండల ఓబీసీ అద్యక్షులు బి.యన్ చారి,కట్ట సోమయ్య, యూత్ నాయకులు చింత నాగరాజు,సాంబయ్య,దేవి లాల్,ఇమాన్యుయల్,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !