+91 95819 05907

ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డు అందుకున్న పీటర్ నాయక్..

అవార్డును ప్రదానం చేసిన “ఐ” ఫౌండేషన్..

సామాజిక సేవలో గుర్తింపుగా పురస్కారం ..

నేటి గదర్, మే 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

సామాజిక సేవలో విశేషమైన కృషి చేసినందుకు గాను కూసుమంచి మండలం గోరిలపాడు తండ గ్రామ శివారు ప్రాంతమైన చాంప్లతండ వాసి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు జాతీయ స్వచ్ఛంద సంస్థ “ఐ” ఫౌండేషన్ తరపునా ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం పీటర్ నాయక్ లకావత్ ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్ గా వివిధ సామాజిక సేవలు అందిస్తూ అనేక మంది నుండి ప్రశంశలు అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన నేటి గదర్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక సేవలో పూర్తి నిబద్ధతతో పని చేస్తూ వెళ్తున్న నాకు నా సేవలను గుర్తించి ఐ ఫౌండేషన్ 2021లో ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డుకు నామినేట్ చేశారు .సేవలకు గుర్తిస్తూ ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డు ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అలాగే ప్రశంస పత్రం కూడా అందజేసారని తెలిపారు. ఇలాంటి అవార్డు లు రావడం పట్ల సంతోషాన్ని కలిగించడమే మరింత బలం, ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.. రాబోయే రోజుల్లో కూడా తన సేవలను కొనసాగిస్తానని.. పేదలకు సహాయంగా ఉండేందుకు నిత్యం కృషి చేస్తానని అన్నారు. అవార్డు అందుకున్న తరువాత తనకు విషెష్ చెప్పి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !