+91 95819 05907

ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డు అందుకున్న పీటర్ నాయక్..

అవార్డును ప్రదానం చేసిన “ఐ” ఫౌండేషన్..

సామాజిక సేవలో గుర్తింపుగా పురస్కారం ..

నేటి గదర్, మే 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

సామాజిక సేవలో విశేషమైన కృషి చేసినందుకు గాను కూసుమంచి మండలం గోరిలపాడు తండ గ్రామ శివారు ప్రాంతమైన చాంప్లతండ వాసి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు జాతీయ స్వచ్ఛంద సంస్థ “ఐ” ఫౌండేషన్ తరపునా ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం పీటర్ నాయక్ లకావత్ ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్ గా వివిధ సామాజిక సేవలు అందిస్తూ అనేక మంది నుండి ప్రశంశలు అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన నేటి గదర్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక సేవలో పూర్తి నిబద్ధతతో పని చేస్తూ వెళ్తున్న నాకు నా సేవలను గుర్తించి ఐ ఫౌండేషన్ 2021లో ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డుకు నామినేట్ చేశారు .సేవలకు గుర్తిస్తూ ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డు ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అలాగే ప్రశంస పత్రం కూడా అందజేసారని తెలిపారు. ఇలాంటి అవార్డు లు రావడం పట్ల సంతోషాన్ని కలిగించడమే మరింత బలం, ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.. రాబోయే రోజుల్లో కూడా తన సేవలను కొనసాగిస్తానని.. పేదలకు సహాయంగా ఉండేందుకు నిత్యం కృషి చేస్తానని అన్నారు. అవార్డు అందుకున్న తరువాత తనకు విషెష్ చెప్పి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !