+91 95819 05907

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

★మానవత్వం చాటుకున్న కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు , కిసాన్ కాంగ్రేస్ మండల్ అధ్యక్షులు తాటి రాజబాబు.

నేటి గదర్ న్యూస్ , ములుగు జిల్లా ప్రతినిధి(మే 29):

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరు గ్రామంలో గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మారగోని మల్లయ్య (60) మృతి చెందాడు.మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని మండల ఇంచార్జి జాడి రాంబాబు, కిసాన్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు పరామర్శించి ఆర్థిక సహాయం , నిత్యవసర సరుకులు అందజేశారు.మారగోని మల్లయ్య కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంత్రి సీతక్క తెలియజేసి వారి కుటుంబానికి కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటామని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమం గ్రామ యూత్ నాయకులు,తాటి లచ్చలు, కుమ్మరి అంజిబాబు, తాటి యాదగిరి, కోడూరు బాలు, కోడూరి చంటి,కుమ్మరి దుర్గారావు, రంగారావు, జనగాం వెంకట్, సునార్కని కోటేశ్వరరావు,గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు కుమ్మరి నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !