+91 95819 05907

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

★మానవత్వం చాటుకున్న కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు , కిసాన్ కాంగ్రేస్ మండల్ అధ్యక్షులు తాటి రాజబాబు.

నేటి గదర్ న్యూస్ , ములుగు జిల్లా ప్రతినిధి(మే 29):

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరు గ్రామంలో గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మారగోని మల్లయ్య (60) మృతి చెందాడు.మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని మండల ఇంచార్జి జాడి రాంబాబు, కిసాన్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు పరామర్శించి ఆర్థిక సహాయం , నిత్యవసర సరుకులు అందజేశారు.మారగోని మల్లయ్య కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంత్రి సీతక్క తెలియజేసి వారి కుటుంబానికి కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటామని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమం గ్రామ యూత్ నాయకులు,తాటి లచ్చలు, కుమ్మరి అంజిబాబు, తాటి యాదగిరి, కోడూరు బాలు, కోడూరి చంటి,కుమ్మరి దుర్గారావు, రంగారావు, జనగాం వెంకట్, సునార్కని కోటేశ్వరరావు,గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు కుమ్మరి నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !