+91 95819 05907

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

★మానవత్వం చాటుకున్న కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు , కిసాన్ కాంగ్రేస్ మండల్ అధ్యక్షులు తాటి రాజబాబు.

నేటి గదర్ న్యూస్ , ములుగు జిల్లా ప్రతినిధి(మే 29):

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరు గ్రామంలో గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మారగోని మల్లయ్య (60) మృతి చెందాడు.మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని మండల ఇంచార్జి జాడి రాంబాబు, కిసాన్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు పరామర్శించి ఆర్థిక సహాయం , నిత్యవసర సరుకులు అందజేశారు.మారగోని మల్లయ్య కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంత్రి సీతక్క తెలియజేసి వారి కుటుంబానికి కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటామని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమం గ్రామ యూత్ నాయకులు,తాటి లచ్చలు, కుమ్మరి అంజిబాబు, తాటి యాదగిరి, కోడూరు బాలు, కోడూరి చంటి,కుమ్మరి దుర్గారావు, రంగారావు, జనగాం వెంకట్, సునార్కని కోటేశ్వరరావు,గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు కుమ్మరి నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !