+91 95819 05907

ఆ గిరిజనుడి గోడు అధికారికి పట్టదా..?

చెప్పులు అరిగేలా తిరిగిన గిరిజనుడికి దక్కని న్యాయం..!

కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని పోలీస్ కు వేడుకోలు..!

భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:

గిరిజనులకు గౌరవ కోర్టు వారు పోలీసు ప్రొటెక్షన్ కల్పించని ఉత్తర్వులు ఉన్నప్పటికీ గిరిజనులకు కల్పించకపోగా, గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ, గిరిజనులను రేపు,మాపు అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటూ,పోలీసు నాన్చే ధోరణి అవలంబిస్తూన్నారని,భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆరోపించారు.

వివరాల్లోకి వెళ్తే… అశ్వాపురం మండల పరిధిలోని అశ్వాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో పొడియం లక్ష్మయ్య అనే గిరిజనుడికి చెందిన సర్వే నెంబర్.400/ఇ8 నందు 0.22 గుంటల భూమికి గిరిజనేతరులు అడ్డుపడుతున్నారని మొబైల్ కోర్టు భద్రాచలం వారు గిరిజనులకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు.దానితో పాటు గిరిజనులు స్వేచ్చగా భూమిని అనుభవిచడానికి అడ్డంకులు సృష్టించకుండా పోలీసు ప్రొటెక్షన్ ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు.ఇదే విషయం స్థానిక పోలీస్ వారిని కోర్టు ఉత్తర్వుల ద్వారా పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని దరఖాస్తు ద్వారా కోరగా,అడ్డుపడుతున్న గిరిజనేతరులకు ఎటువంటి ఉత్తర్వులు లేకపోయిన కానీ వారికి వత్తాసు పలికేలా స్థానిక పోలీసులు వ్యవహరిస్తున్నారని,
అది సరికాదని గిరిజనుడైన నాకు మొబైల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం న్యాయం చేయాలని బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీసు వారిని వేడుకుంటున్నారు.
పొడియం లక్ష్మయ్య అనే గిరిజన వృద్ధుడికి
న్యాయం జరగకపోతే,ఆదివాసి సేన ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా నిర్వహిస్తామని ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు వజ్జా జ్యోతి బస్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !