+91 95819 05907

చొక్కాల గ్రామం దుర్గాదేవి సొసైటీ కి న్యాయం చేయండి.

నేటి గద్దర్, వెంకటాపురం :

చొక్కల గ్రామం లో పీసా గ్రామసభ తీర్మానం దుర్గాదేవి సొసైటీకి ఏకగ్రీవంగా తీర్మానం.

గ్రామ సభ ఆమోదం పొందిన తీర్మానం ను ఐటీడీఏకు పంపకుండా ఎంపీడీవో నాలుగు నెలలుగా వాయిదాలు వేస్తున్నారని చొక్కాల గ్రామ ప్రజలు ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం.

ఎంపీడీవో ఆదివాసిల పై ఆదివాసి చట్టాలపై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూన్నారని ఆదివాసీ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో ఇసుక క్వారీ కొరకు పీసా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో దుర్గాదేవి సొసైటీకి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిన సంగతి విధితమే ఈ గ్రామసభ జరిగి నాలుగు నెలలు గడుస్తున్న ఎంపీడీవో వెంకటాపురం కాలయాపన చేస్తూ పలు కారణాలు చూపిస్తూ ఏకగ్రీవంగా దుర్గాదేవి సొసైటీ కి గ్రామ సభ ఆమోదం పొందిన తీర్మానం కాపీలను ప్రోసిడింగ్ను ఐటిడిఏ పిఓ భద్రాచలం కు పంపించుటలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని గ్రామ ప్రజలు ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీసా గ్రామసభ ప్రాపర్ గా జరిగిన జరగలేదని, సంబంధిత పై అధికారులకు అనేక అంశాలలో క్లారిటీ లేకుండా సమాచారం ఇవ్వడం ద్వారానే చోక్కాల గ్రామం లో ఆదివాసి ప్రజలకు అన్యాయం జరుగుతుందని భయాందోళనలో ఉన్నారని, న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

 Don't Miss this News !