+91 95819 05907

గుడుంబా నిర్మూలనే లక్ష్యంగా అడవులను జల్లెడ పడుతున్న ఎస్ఐ

గుడుంబ స్థావరలపై కరకగూడెం పోలీసులు ఉక్కుపాదం.

మండలాన్ని గుడుంబ రహిత మండలంగా చూడటమే ప్రధాన లక్ష్యం: SI రాజేందర్

నేటి గద్దర్ కరకగూడెం:

మండల మండల కేంద్రంలోని కలవల నాగారం అటవీ ప్రాంతంలో గల కౌలూరు గ్రామ అటవీ ప్రాంతంలో సూమారు 500 లీటర్ల బెల్లం పానకం కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలసి ధ్వంసం చేశారు. అటవీ ప్రాంతంలో తన సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించగా గుండుంబ తయారీ కోసం ప్లాస్టిక్ డ్రబులలో నిల్వచేసిన సూమరు 500 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామంలో అయినా గుడుంబా తయారీ గాని అమ్మకంగానే జరుగుతే ప్రజలు నేరుగా తనకు సమాచారం తెలపగలరని అన్నారు. గుడుంబా తాగి చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దయానియంగా మారుతున్నాయని తెలిపారు. కరకగూడెం మండలాన్ని గుడుంబా నియంత్రణ మండలంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !