+91 95819 05907

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభం అయింది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరుపున తీన్మార్ మల్లన్న, బి ఆర్ స్ తరుపున రాకేష్ రెడ్డి,బి జె పి తరుపున ప్రేమిందర్ రెడ్డి, అశోక్ స్వతంత్ర అభ్యర్థి గా ఉన్నారు. నిన్నటి లోకసభ ఫలితాలలో కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్ల సాధించగా. పట్టభద్రుల ఎన్నికలు ఎవరిని వారిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

నేడు నల్గొండ. ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..

ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.

నల్గొండ సమీపంలోని ఆనిశెట్టి దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడౌన్స్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్..

రౌండ్ దీ క్లాక్ 24 గంటల పాటు కౌటింగ్ .
మెదటి రౌండ్ లో బండిల్స్ కట్టే ప్రక్రియ.

రెండో రౌండ్ లో చెల్లుబాటు అయిన ఓట్లను,చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ.

చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే విజేత.

అభ్యర్దులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌటింగ్.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం మూడు రోజుల పాటు కౌంటింగ్ జరిగే ఆస్కారం..

4 హాల్స్ లలో , మెత్తం 96 టేబుల్స్ ఏర్పాటు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపే లెక్కింపు..

24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని నియామకం..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !