+91 95819 05907

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభం అయింది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరుపున తీన్మార్ మల్లన్న, బి ఆర్ స్ తరుపున రాకేష్ రెడ్డి,బి జె పి తరుపున ప్రేమిందర్ రెడ్డి, అశోక్ స్వతంత్ర అభ్యర్థి గా ఉన్నారు. నిన్నటి లోకసభ ఫలితాలలో కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్ల సాధించగా. పట్టభద్రుల ఎన్నికలు ఎవరిని వారిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

నేడు నల్గొండ. ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..

ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.

నల్గొండ సమీపంలోని ఆనిశెట్టి దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడౌన్స్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్..

రౌండ్ దీ క్లాక్ 24 గంటల పాటు కౌటింగ్ .
మెదటి రౌండ్ లో బండిల్స్ కట్టే ప్రక్రియ.

రెండో రౌండ్ లో చెల్లుబాటు అయిన ఓట్లను,చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ.

చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే విజేత.

అభ్యర్దులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌటింగ్.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం మూడు రోజుల పాటు కౌంటింగ్ జరిగే ఆస్కారం..

4 హాల్స్ లలో , మెత్తం 96 టేబుల్స్ ఏర్పాటు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపే లెక్కింపు..

24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని నియామకం..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !