+91 95819 05907

కేంద్ర క్యాబినెట్ లోకి టిడిపి..?

NDA ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో కీలకంగా మారిన టిడిపి…

కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని డిమాండ్…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి:
(ఆంధ్ర ప్రదేశ్) జూన్ 5:

ఎన్ డి ఏ ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో టిడిపి కీలకంగా మారింది.కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో టిడిపి 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఈ 16 ఎంపీ సీట్లు తో బిజెపి తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టిడిపి మారింది. ఈ సందర్భంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే టిడిపి మద్దతు అనివార్యమైనది. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని బిజెపి కేంద్ర క్యాబినెట్ లోకి 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ శాఖల వివరాల్లోకి వెళితే,లోక్ సభ స్పీకర్, రవాణా శాఖ,వ్యవసాయ శాఖ,జలశక్తి శాఖ,గ్రామీణ అభివృద్ధి శాఖ,హెల్త్ శాఖల్లో 4 మంత్రి పదవులను ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం.ఈరోజు సాయంత్రం జరగనున్న ఎన్ డి ఏ కూటమి సమావేశంలో అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !