+91 95819 05907

కేంద్ర క్యాబినెట్ లోకి టిడిపి..?

NDA ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో కీలకంగా మారిన టిడిపి…

కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని డిమాండ్…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి:
(ఆంధ్ర ప్రదేశ్) జూన్ 5:

ఎన్ డి ఏ ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో టిడిపి కీలకంగా మారింది.కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో టిడిపి 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఈ 16 ఎంపీ సీట్లు తో బిజెపి తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టిడిపి మారింది. ఈ సందర్భంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే టిడిపి మద్దతు అనివార్యమైనది. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని బిజెపి కేంద్ర క్యాబినెట్ లోకి 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ శాఖల వివరాల్లోకి వెళితే,లోక్ సభ స్పీకర్, రవాణా శాఖ,వ్యవసాయ శాఖ,జలశక్తి శాఖ,గ్రామీణ అభివృద్ధి శాఖ,హెల్త్ శాఖల్లో 4 మంత్రి పదవులను ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం.ఈరోజు సాయంత్రం జరగనున్న ఎన్ డి ఏ కూటమి సమావేశంలో అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !