+91 95819 05907

ICDS మణుగూరు సెక్టార్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5:

ఐసిడిఎస్ మణుగూరు సెక్టార్ ఆధ్వర్యంలో అన్నారం,బెస్తగూడెం అంగన్ వాడి కేంద్రాల నందు బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు మాట్లాడుతూ,3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్ వాడి కేంద్రంలో చేర్పించాలని వారు కోరారు.ఫ్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో నైపుణ్యత పెరుగుతుందన్నారు.చిన్నారుల తల్లిదండ్రులకు ఫ్రీ స్కూల్ సిలబస్,టైం టేబుల్,వర్క్ బుక్స్,ఫ్రీ స్కూల్ కిట్, మెటీరియల్ అందించడం జరుగుతుందని వివరించారు.వాటి వలన పిల్లల్లో శారీరకంగా,మానసికంగా,ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం,గుడ్డు,పాలు,పప్పు,ఆకుకూరలతో భోజనం అందిస్తున్నట్లుగా తెలిపారు.5 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలను ప్రాథమిక పాఠశాలలో జాయినింగ్ చేయాలని కోరారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు సిహెచ్ కళావతి,బి శ్రావణి మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !