+91 95819 05907

ఓసి-2 నూతన కార్యాలయం కే పి యు జి ప్రధాన రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు మళ్లించాలి

నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు (జూన్ 06)

ఓసి-2 నూతన కార్యాలయం మరియు కే పి యు జి ప్రధాన రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు మళ్లించాలి లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనీ కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మణుగూరు ఏరియా ఇన్ చార్జ్ జిఎం తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ గారికి వినతి పత్రం అందజేసినట్లు గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీకే ఓ సి సెక్షన్-2 నూతన క్షేత్ర కార్యాలయం (సైట్ ఆఫీస్)కొండాపురం భూగర్భ గని మరియు దుర్గా-2 ఓబీ కంపెనీ కి వెళ్లే ప్రధాన రహదారి కి సంబంధించి మార్గమధ్యంలో ఏరియా వర్క్ షాప్ సమీపంలో సింగరేణి రైల్వే అండర్ బ్రిడ్జి నుండి కార్మికులు అధికారులు ఇతరులు కూడా ప్రయాణించాల్సి ఉందనీ వర్షాకాలంలో ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నుండి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించే కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, జూన్ రెండవ తేదీ రాత్రి భారీ వర్షానికి కూడా ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు, వర్షం తగ్గిన తర్వాత మార్గమంతా బురద మాయం అవుతుందని మండల పరిధిలోని గిరిజన గ్రామాలైన బుగ్గ ఖమ్మం తోగు, బుడుగుల ప్రజలు కూడా ఈ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణిస్తున్నారన్నారు,ఈ నేపద్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి నుండి వరద నీరు మళ్లింపుకు చర్యలు చేపట్టడమా లేక ప్రత్యామ్నాయంగా కొండాపురం సి ఎస్ పి నుండి, అవకాశం ఉంటే కూనవరం రైల్వే గేట్ పక్కనుండి నూతన రోడ్డు నిర్మాణం చేసి ప్రయాణించే విధంగా దారి మళ్లించడమా అనే అంశంపై మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు, ఇన్ ఛార్జ్ జిఎం లక్ష్మీపతి గౌడ్ గారు సానుకూలంగా స్పందించారని త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని తెలిపారున్నారు ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !