+91 95819 05907

మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చెయ్యండి

– దేపంగి రమణయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు

నేటి గద్దర్, జూన్ 07, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

జూలై 7 న MRPS 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రావిటీ స్కూల్లో మెంతిన ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన MRPS, MSP అనుబంధ సంఘాల జిల్లా సమావేశంలో MSP జిల్లా అధ్యక్షులు దేపంగి రమణయ్య మాదిగ మాట్లాడుతూ… వరంగల్ లో జరిగే ఈ ఆత్మగౌరవ కవాతు మాదిగల ఆత్మగౌరవనికి ప్రతీకగా ప్రతి ఒక మాదిగ చూడాలని, లక్షలాది మంది మాదిగలు ఈ కవాతుకు హాజరై విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. MSP, MRPS అన్ని అనుబంధ సంఘాల జిల్లా నాయకత్వం గ్రామ గ్రామాన తిరిగి MSP, MRPS, MSF, MEF, MYS, VHPS, MJF, MLF, MKM నూతన కమిటీలు నిర్మాణం చేసి, జెండా గద్దెలు నిర్మాణం చేసి మాదిగలను ఏకం చేసి మాదిగల, మహాజనులతో డ్రెస్ కోడ్ తో కవాతుకు సన్నహద్ధం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MSP జిల్లా సీనియర్ నాయకులు నల్లగట్ల వెంకన్న మాదిగ, జినక ఇస్తారి మాదిగ, బోయ జగన్నాథ మాదిగ, కొత్తపల్లి సోమయ్య మాదిగ, మెంతిన వసంతరావు మాదిగ, జిల్లా కార్యనిర్వాహణ అధ్యక్షులు ఇసంపల్లి కృష్ణ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా మాదిగ పెరియార్, ప్రధాన కార్యదర్శి చెంగల గురునాధం మాదిగ, ఉపాధ్యక్షులు కొమ్ము హుస్సేన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !