+91 95819 05907

గిరిజన సంక్షేమ మినీ గురుకులంకు దరఖాస్తులు ఆహ్వానం

నేటి గదర్, జూన్ 07, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
అలవాల వంశీ 9052354516

2024 – 25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకులం బాలికల విద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాకలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు, రెండవ తరగతి నుంచి 5 వ తరగతిలో మిగిలిన బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశంనకు అర్హత కలిగిన స్థానిక గిరిజన విద్యార్థినిల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పినపాక మండల ప్రాంతంలోని విద్యార్థినిలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని, స్థానిక విద్యార్థినిలు లేనియెడల సమీప మండలాల విద్యార్థినిలకు ప్రవేశమునకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడునని, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినిలు తమ దరఖాస్తును పినపాక మినీ గురుకులం ప్రధానోపాధ్యాయురాలికి అందజేయాలని పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుండి 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేయడానికి అభ్యర్థి రెండు పాస్ ఫోటోలు, అభ్యర్థి సంతకం, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ పొందుపరచాలని ఆయన తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయుట జరుగునని, ఈ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, (CBSE) సిలబస్ లో విద్యాబోధన కలదని, ఒకటవ తరగతిలో 30 సీట్లు, ఐదవ తరగతిలో ఒక సీటు కలదని, అధికారి ఖమ్మం రీజియన్ ప్రాంతీయ సమన్వయ వెంకటేశ్వరరాజు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !